ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిల భవనాలు, తలుపుల్లేని బాత్రూంలు, కిటికీల్లేని తరగతి గదులు, పెచ్చులూడే పైకప్పులు.. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు చాక్పీసులైనా లేని పరిస్థితులను నాడు మనందరం చూశాం.
ఒకప్పుడు సర్కారు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు జంకేవారు. అక్కడ చదువు చెప్పేందుకు టీచర్లు ఉండరని.. ఒకవేళ పంపించినా శిథిల భవనాలు, ఇరుకు గదుల్లో పిల్లలు చదువుకోలేరని సందేహించేవారు. గత ప్రభు�
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల పనులు పూర్తికాగా, కొన్ని స్కూళ్లలో వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను అందుబాటులోకి తెచ్చామని, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా బోధన అందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
సర్కారు బడులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్లను తరలించేందుకు చెల్లించే రవాణా చార్జీలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జిల్లాకు రూ. 2 లక్షల చొప్పున 33 జిల్లాలకు రూ.66 లక్షల నిధులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
ప్రజల భాగస్వామ్యంతోనే పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం జైనథ్ మండలం మాండగడ, పెండల్వాడ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ చేశ�
విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల పెంపునకు సర్కారు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ స్కూళ్లల్లో పఠనోత్సవాలను నిర్వహిస్తున్నది. తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించేం�
Lakshmi Manchu | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించి.. ప్రైవేట్ విద్యార్థులతో సమానంగా ఇంగ్లీష్ భాషలో రాయడం, చదవం, మాట్లాడాలన్న లక్ష్యంతో టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్�
ప్రతి విద్యార్థి చదివేలా పఠనోత్సవం (రీడింగ్ క్యాంపెయిన్)ను ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి విద్యాశాఖ ప్రారంభించనుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 505 ప్రభుత్వ పాఠశాలల్లో పఠనోత్సవాన్ని వచ్చ�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఆది నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. దశల వారీ కార్యక్రమాలను వినూత్నంగా అమలు చేస్తూ కార్పొరేట్కు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నది మొన