ప్రజల భాగస్వామ్యంతోనే పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం జైనథ్ మండలం మాండగడ, పెండల్వాడ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ చేశ�
విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల పెంపునకు సర్కారు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ స్కూళ్లల్లో పఠనోత్సవాలను నిర్వహిస్తున్నది. తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించేం�
Lakshmi Manchu | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించి.. ప్రైవేట్ విద్యార్థులతో సమానంగా ఇంగ్లీష్ భాషలో రాయడం, చదవం, మాట్లాడాలన్న లక్ష్యంతో టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్�
ప్రతి విద్యార్థి చదివేలా పఠనోత్సవం (రీడింగ్ క్యాంపెయిన్)ను ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి విద్యాశాఖ ప్రారంభించనుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 505 ప్రభుత్వ పాఠశాలల్లో పఠనోత్సవాన్ని వచ్చ�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఆది నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. దశల వారీ కార్యక్రమాలను వినూత్నంగా అమలు చేస్తూ కార్పొరేట్కు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నది మొన
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుండడంతో తల్లిదండ్రుల్లో మార్పు వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తుండడంతో తమ పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా గ్రామ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి పుస్తకాలు అందించిన ప్రభుత్వం తాజాగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సైతం గ్రంథాలయాలు మంజూరు చేస్తూ ఆదేశాలు జ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రాగిజావ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
‘ మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు దాల్చడం.. ఆంగ్ల మాధ్యమ బోధన, సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవడం.. ఉచిత పుస్తకాలు, భోజనం, దుస్తులు ఇతర సౌకర్యాలు కల్పిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రాగిజావ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మారింది. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తుండడంతో మధ్యాహ్న విందు పసందైంది. రోజుకో వెరైటీతో కూడిన మెనూ సిద్�
సర్కారు బడులకు పూర్వవైభవం వచ్చింది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యారంగాన్ని సమూలంగా మార్చిన కేసీఆర్ సర్కారు.. మన ఊరు-మన బడి కార్యక్రమంతో స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పించింద�