రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుండడంతో తల్లిదండ్రుల్లో మార్పు వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తుండడంతో తమ పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా గ్రామ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి పుస్తకాలు అందించిన ప్రభుత్వం తాజాగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సైతం గ్రంథాలయాలు మంజూరు చేస్తూ ఆదేశాలు జ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రాగిజావ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
‘ మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు దాల్చడం.. ఆంగ్ల మాధ్యమ బోధన, సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవడం.. ఉచిత పుస్తకాలు, భోజనం, దుస్తులు ఇతర సౌకర్యాలు కల్పిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రాగిజావ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మారింది. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తుండడంతో మధ్యాహ్న విందు పసందైంది. రోజుకో వెరైటీతో కూడిన మెనూ సిద్�
సర్కారు బడులకు పూర్వవైభవం వచ్చింది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యారంగాన్ని సమూలంగా మార్చిన కేసీఆర్ సర్కారు.. మన ఊరు-మన బడి కార్యక్రమంతో స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పించింద�
దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులు, సకల సౌకర్యాలతో గురుకులాలు నిర్మించి విద్యారంగంలో రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సర్కారు స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విద్యార్థులు, ఉద
సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. అన�
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో ముందుకు సాగుతున్నదని జడ్పీటీసీ అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ జిల్లా పరిషత్ పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో తెంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా�
మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు,
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యాభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యం�