విద్యారంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, తల్లి దం డ్రులు తమ పిల్లలను సర్కారు బడులలో చేర్పించాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సూచిం చారు. సోమవారం పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామంలో ప్రొ
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించాలని 1వ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్కుమార్ కోరారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భ�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన ఊరు-మన
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు చదువుకు దూరమైన పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా విద్యాశాఖ నేటి నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఈ నెల 3 నుంచి
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా విద్యార్థులను చేర్పించడానికి ప్రభుత్వం ఏటా జూన్లో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యాశాఖ బడిబాట కార్యక్రమానికి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు బడీడు పిల్లలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శనివారం నుంచి ఈ నెల 17 వరకు నిర్వహించేందుకు జిల్
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు దినేశ్ ఆధ్వర్యంలో ఏర�
బడి అంటే మనకు గుర్తుకువచ్చేది నల్లబల్ల, తెల్లటి చాక్పీసులు. కానీ, ప్రైవేట్ బడులు చాలాకాలం కిందటే గ్రీన్ బోర్డులు, స్మార్ట్బోర్డుల వైపు మళ్ళాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మౌలిక వసతులు కల్పిం�
సర్కారు బడి కార్పొరేట్ను తలదన్నుతున్నది. సాంకేతిక సొబగులద్దుకొని సరికొత్తగా మారుతున్నది. ‘మన ఊరు - మన బడి’తో రూపురేఖలు మార్చుకుంటున్నది. ఇంకా పిల్లల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు �
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకా రం చుట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో లైబ్ర�
బడీడు పిల్లల్లో రక్తహీనత, పోషకాహారలోపం సాధారణంగా కనిపించే లక్షణాలు. గతంలో జరిపిన శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల్లో 28.9 శాతం మంది తక్కువ బరువు, 21.8 శాతం మంది ఎత్తు తక్కువగా ఉన్నట్లు
Government Schools | పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు సర్కారు బడుల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భా�