నేటి నుంచి బడి గంట మోగనుంది. 48 రోజుల వేసవి సెలవు ల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటాపాటలకు గుడ్బై చెప్పి బడిబాట పట్ట నున్నారు.
ఆడుతూ పాడుతూ వేసవి సెలవుల్లో సరదాగా ఎంజాయ్ చేసిన విద్యార్థులు తిరిగి పుస్తకాల సంచిని చంకనేసుకొని బడికెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నెల 12 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు పున: ప్రారంభంకానున�
ఎండాకాలం సెలవులు ముగియడంతో నేటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. దాదాపు
నెలన్నరపాటు ఆటపాటలతో సంతోషంగా గడిపిన పిల్లలు బడిబాట పట్టనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4,381 ప్రభుత్వ, ప్రైవేట�
వేసవి సెలవులు ముగియడంతో సోమవారం బడిగంట మోగనుంది. ఖైరతాబాద్ విద్యాశాఖ జోన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనుండడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జోన్ పరిధిలో 17ప్రభు�
విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సర్కారీ స్కూళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది. నాణ్యమైన విద్య, చక్కటి మౌలిక వసతులు కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులకు ఇప్పుడు ప్రైవేటు స్క
రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ప్రవేశాల జోరు కొనసాగుతున్నది. 91 వేలకుపైగా చిన్నారులు సర్కార్ బడుల్లో చేరారు. సర్కార్ బడుల్లో నమోదు పెంచేందుకు ఈ నెల 3న ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్న
ర్కారు బడుల్లో నమోదు పెంచేందుకు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఈ నెల 3న బడిబాట ప్రారంభంకాగా, మూడు రోజుల్లోనే 66,847 వేలకు పైగా చిన్నారులు ప్రవేశాలు పొందారు.
విద్యారంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, తల్లి దం డ్రులు తమ పిల్లలను సర్కారు బడులలో చేర్పించాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సూచిం చారు. సోమవారం పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామంలో ప్రొ
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించాలని 1వ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్కుమార్ కోరారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భ�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన ఊరు-మన
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు చదువుకు దూరమైన పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా విద్యాశాఖ నేటి నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఈ నెల 3 నుంచి
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా విద్యార్థులను చేర్పించడానికి ప్రభుత్వం ఏటా జూన్లో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యాశాఖ బడిబాట కార్యక్రమానికి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు బడీడు పిల్లలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శనివారం నుంచి ఈ నెల 17 వరకు నిర్వహించేందుకు జిల్