రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా సర్కారీ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నదని పీఆర్టీయూ అధ్యక్షుడు ఎం చెన్నయ్య తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో వి�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా నోట�
విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞానం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న
సర్కారు బడుల్లో చదువుకునే ప్రైమరీ విద్యార్థులకు వర్క్బుక్స్, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్�
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదుగుతున్నాయి. సర్కారు విద్య కార్పొరేట్ స్థాయిలో ఉండాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందు�
స్వరాష్ట్రంలో సర్కారు బడులు నూతన శోభను సంతరించకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే సంకల్పంతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. విడుతలవారీగా పాఠశాలలను �
రానున్న వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనే దిశగా విద్యాశాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ బడులు, కాలేజీల్లో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు మళ్ల
సర్కారు బడులను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా భవనాలు కట్టించింది. సౌకర్యాలు కల్పించింది. నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తోంది. వి
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు అభివృద్ధిలో ఉన్నత ఫలితాలను అందిస్తూ బలోపేతమవుతున్నాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి చెందిన పాఠశాలలు కార్పొరేట్ పాఠశా�
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ సేకరణకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా సర్కార్ విద్యాసంవత్సరం ఆరంభానికి మునుపే యూనిఫాం అందజేస్తున్నది. దీనిలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరానికి ఈ నెల 24కి జిల్లాకు యూనిఫాం చేరుకున్నది.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని కోనా బాన్సువాడ ప్రభుత్వ జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో రూ.41 ల�