మండలంలోని ఓగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. 87 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఊరుగొండ వర్షిత, బోనాల శ్రీజ, ఎడ్ల అశ్విత్ 1
ఎస్సెస్సీ ఫలితాల్లో 89.61 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో జిల్లా 16వ స్థానం సాధించిందని డీఈవో డీ వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9710 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 8701 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బా�
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అత్యుత్తమ గ్రేడ్లు సాధించాయి. ప్రభుత్వ బడుల విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, మాడల్ స్కూళ్లు అద్భుత ప్రగతి సాధించడం పట్ల పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చితే ఉత్తీర్ణత శాతం ఆశాజనకంగా ఉ
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మూడు జిల్లాలకు పదిలోపు స్థానాలు వచ్చాయి. ఎప్పటిలాగే 90శాతానికిపైగా ఉత్తీర్ణతతో మేటిగా నిలిచాయి. గతేడాది కరీంనగర్ జిల్లాకు 14వ స్థానం రాగా, ఈ సారి నాలుగోస్థానంలో నిలిచింది. రాజ�
టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి 100 శాతం సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు, సకల సౌకర్యాలు కల్పించారు. దీం�
మన ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు సమకూరాయి. కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకుని విద్యార్థులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఇందుకు చందంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల సాక్ష
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా సర్కారీ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నదని పీఆర్టీయూ అధ్యక్షుడు ఎం చెన్నయ్య తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో వి�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా నోట�
విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞానం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న
సర్కారు బడుల్లో చదువుకునే ప్రైమరీ విద్యార్థులకు వర్క్బుక్స్, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్�
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదుగుతున్నాయి. సర్కారు విద్య కార్పొరేట్ స్థాయిలో ఉండాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందు�
స్వరాష్ట్రంలో సర్కారు బడులు నూతన శోభను సంతరించకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే సంకల్పంతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. విడుతలవారీగా పాఠశాలలను �