‘మన బస్తీ.. మన బడి’ కింద మొదటి విడుత హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో తొమ్మిది పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. గణేశ్నగర్ ప్రాథమిక పాఠశాల, బాలుర జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల
గత పాలకులు మాయ మాటలతో మభ్యపెట్టి గద్దెనెక్కిన తర్వాత అభివృద్ధిని విస్మరించారని విమర్శిస్తూ, సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన ఆలోచనలతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూప
‘మన ఊరు-మన బడి’ విద్యారంగంలో విప్లవాత్మక మార్పు అని, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచన మేరకే ‘మన బస్తీ.. మన బడి’ ఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచన మేరకే ‘మన బస్తీ.. మన బడి’ కార్యక్రమాన్ని చే
మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన ఉంటున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
‘మన బస్తీ-మన బడి’పథకంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లను మరింత అభివృద్ధి చేసి, విద్యార్థులకు కావాలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్థక, పాడి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీన
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు కల్పిస్తూ కేసీఆర్ సర్కారు విద్యారంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
విద్యార్థులు ప్రభుత్వ బడిలో చదువుకునేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. ‘మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సింగారెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం సాయంత్రం ప్రారంభించ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించి మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు.
భావి తరాలకు నాణ్యమైన విద్యనందించడమే తెలంగాణ సర్కారు ప్రధాన లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’
రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
మన ఊరు/బస్తీ-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్