కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకానికి శ్రీకారం చుట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ బడుల్లో ప్రతిరోజూ ఉదయం ప్రార్థన విధానంలో మార్పులు వచ్చాయి. విద్యార్థుల గేయాల ఆలాపనతోపాటు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. విజ్ఞానంతోపాటు క్రమశిక్షణ,
‘రాష్ట్రంలో విద్య ప్రైవేటీకరణను ప్రభు త్వం ప్రోత్సహిస్తున్నది. పెద్ద ఎత్తున ప్రైవేట్ బడులకు అనుమతులిస్తున్నది’ ఇది కొం దరి ఆరోపణ. కానీ, ఇది ఏ మాత్రం వాస్తవం కాదని 2021-22 సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడయ్యిం�
రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ కింద విద్యావ్యవస్థకు కొత్తరూపు వచ్చిందని, పాఠశాలల్లో సమూల మార్పులు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఏటా పెరుగుతుండగా, ప్రైవేట్ స్కూళ్లలో క్రమంగా పడిపోతున్నాయి. 2014-15లో ప్రభుత్వ బడుల్లో నమోదు 47.88 శాతం ఉండగా, 2021- 22లో 49.77 శాతం ఉన్నది.
‘మన బస్తీ.. మన బడి’ కింద మొదటి విడుత హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో తొమ్మిది పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. గణేశ్నగర్ ప్రాథమిక పాఠశాల, బాలుర జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల
గత పాలకులు మాయ మాటలతో మభ్యపెట్టి గద్దెనెక్కిన తర్వాత అభివృద్ధిని విస్మరించారని విమర్శిస్తూ, సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన ఆలోచనలతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూప
‘మన ఊరు-మన బడి’ విద్యారంగంలో విప్లవాత్మక మార్పు అని, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచన మేరకే ‘మన బస్తీ.. మన బడి’ ఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచన మేరకే ‘మన బస్తీ.. మన బడి’ కార్యక్రమాన్ని చే
మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన ఉంటున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
‘మన బస్తీ-మన బడి’పథకంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లను మరింత అభివృద్ధి చేసి, విద్యార్థులకు కావాలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్థక, పాడి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీన