ప్రభుత్వ పాఠశాల్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించడంతో పాటు ప్రమోషన్లు కల్పించడానికి ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి ధరలు రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతూ గత వారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచి, ధారాళంగా చదివేలా తయారు సేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా బడుల్లో పెద్ద ఎత్తున గ్రంథాలయాలను నెలకొల్పుతున్నది. ఇప్పటికే 5 వేల ప్రాథమిక పాఠశా�
పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలి�
రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ బడులను బలోపేతం చేసింది. విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నది. విద్యార్థుల్లో మానసికోల్లాసం కలిగించేందుకు, శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు క్రీడలకూ ప్రాధాన్యమిస్తున్నద�
రాష్ట్రంలో దశాబ్దాలుగా పాఠశాలల్లో క్రీడలు నిర్వహిస్తూ పిల్లల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియ కొనసాగింది. అందుకోసం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్)ను ఏ�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంచేందుకు ప్రాధాన్యమిస్తోంది.
“జిల్లా కేంద్రమైన కరీంనగర్కు కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని ఈ బడి నిన్నా మొన్నటి వరకు అధ్వాన్నంగా ఉండేది. పరిసరాల్లో చెత్తాచెదారం ఉండి విద్యార్థులు బయట తిరిగే పరిస్థితి ఉండ�
జిల్లావ్యాప్తంగా స్వచ్ఛ విద్యాలయాలుగా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్ఛ పురస్కారాలను ఈ నెల 10వ తేదీన అందజేయనున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని భట్టుపల్లి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో శ్రీ సత్యాసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం విద
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నా�
పరిశోధనాలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టీఎల్ఎమ్ మేళాను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలిం చారు.