ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంచేందుకు ప్రాధాన్యమిస్తోంది.
“జిల్లా కేంద్రమైన కరీంనగర్కు కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని ఈ బడి నిన్నా మొన్నటి వరకు అధ్వాన్నంగా ఉండేది. పరిసరాల్లో చెత్తాచెదారం ఉండి విద్యార్థులు బయట తిరిగే పరిస్థితి ఉండ�
జిల్లావ్యాప్తంగా స్వచ్ఛ విద్యాలయాలుగా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్ఛ పురస్కారాలను ఈ నెల 10వ తేదీన అందజేయనున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని భట్టుపల్లి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో శ్రీ సత్యాసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం విద
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నా�
పరిశోధనాలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టీఎల్ఎమ్ మేళాను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలిం చారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీపీ పాల్య విఠల్ అన్నారు. నస్రుల్లాబాద్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి బోధనాభ్యాసన సామగ్రి మేళాను ఆయన మంగళవార�
ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు కావాల్సిన మౌళిక వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన మన ఊరు-మన బడి పథకం పనులు చివరిదశలో ఉన్నాయి.
మండలంలోని బుట్టాపూర్ ప్రాథమికొన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా విద్యార్థులను తీర్చిది ద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఎంఈవో మోదుగు శ్యాంసన్ అన్నా రు. గురువారం మండలంలోని నాగులవంచ ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, బోధనాభ్యాసన, ఎఫ్ఎల్ఎ
గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ విద్యకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యకు ప్రాధాన్యమిస్తూ ఆ దిశగా ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభి�