రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందిస్తున్నది. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా విద్యార్థులు ఫలితాలు సాధిస్తున్నారు.
బోధనలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక చొ రవ చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మండలంలోని తిప్రాస్పల్లి, మల్లేపల్లి, చిన్నపొర్ల,
ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ పట్టింది. పేద విద్యార్థులు చదువుకునే సరస్వతీ నిలయాల్లో సకల సదుపాయాల కల్పనకు సర్కార్ చర్యలు తీసుకున్నది. ఇందుకోసం ‘మనఊరు-మన బడి’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది.
‘ఖాళీ జాగా ఉంటే రూ.3 లక్షలతో ఇల్లు కట్టిస్తమని చెప్పినం.. రానున్న 15 రోజుల్లో ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇండ్లు కూడా మంజూరు చేస్తాం..’ అని పాలమూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతానికి కృషి చేస్తున్నది. ఉపాధ్యాయలు సక్రమంగా సరైన సమయంలో పాఠశాలలో ఉంటే విద్యార్థులకు పూర్తిగా న్యాయం చేకూరుతుందని భావిస్తున్నది.
కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో సర్కారు బడులు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టగా,