ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని భట్టుపల్లి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో శ్రీ సత్యాసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం విద
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నా�
పరిశోధనాలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టీఎల్ఎమ్ మేళాను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలిం చారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీపీ పాల్య విఠల్ అన్నారు. నస్రుల్లాబాద్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి బోధనాభ్యాసన సామగ్రి మేళాను ఆయన మంగళవార�
ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు కావాల్సిన మౌళిక వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన మన ఊరు-మన బడి పథకం పనులు చివరిదశలో ఉన్నాయి.
మండలంలోని బుట్టాపూర్ ప్రాథమికొన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా విద్యార్థులను తీర్చిది ద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఎంఈవో మోదుగు శ్యాంసన్ అన్నా రు. గురువారం మండలంలోని నాగులవంచ ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, బోధనాభ్యాసన, ఎఫ్ఎల్ఎ
గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ విద్యకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యకు ప్రాధాన్యమిస్తూ ఆ దిశగా ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభి�
సర్కారు బడుల్లో డిజిటల్ విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు స్కూళ్లల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లను బిగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుతం 13,983 ప్యానళ్లను అందజేసేందుక�
ప్రతి ఊరిలో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు కూడా కేటాయించిన సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల బలోపేతానికి కసరత్తు చేస్తున్నది. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు క్రీడా నిధిని ఏర్పాటు చేస్తున్నది.