తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠం చెప్పే సందర్భంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. కొంత మంది విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి అక్కడే నివృత్తి చేసుకుంటారు.
జనగామ జిల్లా విద్యాశాఖ పుస్తకాంజలి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పలు సంస్థలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన, జ్ఞాన వికాసం, జ్ఞానాభివృద్ధికి ప�
విద్యారంగంలో సమూల మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించారు.
ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ అన్నారు. శనివారం పటాన్చెరు మండలం ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్- టీచర్స్ మీటింగ్�
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందిస్తున్నది. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా విద్యార్థులు ఫలితాలు సాధిస్తున్నారు.
బోధనలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక చొ రవ చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మండలంలోని తిప్రాస్పల్లి, మల్లేపల్లి, చిన్నపొర్ల,
ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ పట్టింది. పేద విద్యార్థులు చదువుకునే సరస్వతీ నిలయాల్లో సకల సదుపాయాల కల్పనకు సర్కార్ చర్యలు తీసుకున్నది. ఇందుకోసం ‘మనఊరు-మన బడి’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది.
‘ఖాళీ జాగా ఉంటే రూ.3 లక్షలతో ఇల్లు కట్టిస్తమని చెప్పినం.. రానున్న 15 రోజుల్లో ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇండ్లు కూడా మంజూరు చేస్తాం..’ అని పాలమూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.