26లక్షల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ టెస్కో నుంచి 1.40 కోట్ల మీటర్ల వస్త్రం కొనుగోలు జూలై 15 కల్లా ఒక జత, ఆగస్టు 15 నాటికి రెండోది మహిళా సంఘాలకు యూనిఫారాల కుట్టు బాధ్యత హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ) : సర్కార
ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెగడపల్లి, జూన్ 20: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ‘మన ఊరు -మన బడి’కి శ్రీకారం చుట్టారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల
విద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు ప్రాధాన్యం హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంతో సర్కారు బడులు సరికొత్త కళను సంతరించుకొంటున్నాయి. రోజురోజుకు విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. అతి తక్కువకాలంలోనే అడ్మిషన్లు లక్ష�
మధిరరూరల్, జూన్14 : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని ఎంపీపీ మెండెం లలిత, ఎంపీడీవో కే.విజయభాస్కర్రెడ్డి, ఎంఈవో వై.ప్రభాకర్ అన్నారు. వంగవీడు ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి కార్య�
నిర్మల్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. సోమవారం సారంగాపూర్ మండలంలోని
సర్కారు స్కూళ్లను బలోపేతం చేయటం, అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచటమే లక్ష్యంగా చేపట్టిన ప్రొఫెసర్ జయంశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 3 నుంచి ప్రారంభం కానున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి నిమిత్తం విద్యార్థుల తల్లిదండ్రులను మమేకం చేస్తూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మం
‘మనఊరు-మనబడి’తో నాణ్యమైన విద్య మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి రేగోడ్/ పెద్దశంకరంపేట, మే 29 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ�
‘మన ఊరు-మన బడి, ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా ప్రతి సర్కార్ బడుల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపుర
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడంతో పాటు సమస్యలన్నీ పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు - మనబడి పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్, కౌడిపల్లి, చిలిప�
షెడ్యూల్ను రూపొందించిన అధికారులు ఒకరోజు ‘మన ఊరు-మన బడి’ నిర్వహణ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ ) : సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియంపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. వచ్చే నెలలో నిర్వహించే ‘బడిబాట’లో �
మహేశ్వరం, మే 6 : మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఎంపీపీ చాంబర్