ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ పట్టింది. పేద విద్యార్థులు చదువుకునే సరస్వతీ నిలయాల్లో సకల సదుపాయాల కల్పనకు సర్కార్ చర్యలు తీసుకున్నది. ఇందుకోసం ‘మనఊరు-మన బడి’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది.
‘ఖాళీ జాగా ఉంటే రూ.3 లక్షలతో ఇల్లు కట్టిస్తమని చెప్పినం.. రానున్న 15 రోజుల్లో ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇండ్లు కూడా మంజూరు చేస్తాం..’ అని పాలమూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతానికి కృషి చేస్తున్నది. ఉపాధ్యాయలు సక్రమంగా సరైన సమయంలో పాఠశాలలో ఉంటే విద్యార్థులకు పూర్తిగా న్యాయం చేకూరుతుందని భావిస్తున్నది.
కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో సర్కారు బడులు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టగా,
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు తరగతికి తగ్గ స్థాయిలో చక్కటి విద్యాభ్యాసం పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. కరోనా సంక్షోభ సమ�
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని డీఈవో రమేశ్కుమార్ అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో ఫౌండేషనల్ లిట్రసీ, న్యూమెర్సీ సమక్షంలో తొలిమెట్టు ఆధ్వర్యంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్�