సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు తరగతికి తగ్గ స్థాయిలో చక్కటి విద్యాభ్యాసం పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. కరోనా సంక్షోభ సమ�
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని డీఈవో రమేశ్కుమార్ అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో ఫౌండేషనల్ లిట్రసీ, న్యూమెర్సీ సమక్షంలో తొలిమెట్టు ఆధ్వర్యంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. గతంలో ప్రభుత్వ బడులకు వెళ్లాలంటే బోధన సరిగ్గా ఉండదని, వసతుల లేమి, నిధులు అంతంత మాత్ర
ఇది ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్, విద్యార్థుల సంభాషణ. విద్యార్థులను ఉత్సాహపరచడం, తెలిసిన పదాలతో నేర్పించడం, చిన్న చిన్న ట్రిక్కులు చెబుతూ పాఠాలపై ఆసక్తి పెంచేలా బోధన కొనసాగిస్తున్నారు.
Delhi minister gopal rai | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుండగా.. ప్రభుత్వం నివారణకు చర్యలు చేపడుతున్నది. పొల్యూషన్ కారణంగా ఇప్పటికే కొన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు పలు వాహనాలపై నిషేధం విధించిన విషయం
మన ఊరు-మన బడి పనుల్లో వేగం 96% బడుల్లో పనులకు అనుమతి 74% స్కూళ్లలో పనులు మొదలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తొలి విడత పనులు ఊ
మన ఊరు.. మన బడితో మెరుగైన వసతులు విద్యావ్యవస్థలలో సమూల మార్పులు పేద విద్యార్థులకు భరోసానిస్తున్నఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 30 : ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీ
సర్కారు బడుల్లో ప్రారంభించేందుకు కసరత్తు ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు అర్థవంత మైన బోధనే లక్ష్యం 28 వారాల పాటు అమలు ప్రతి నెలా పురోగతిపై సమీక్ష ఉపాధ్యాయులకు కొనసాగుతున్న శిక్షణా తరగతులు ఒకటి నుంచి �
తొలిమెట్టు కార్యక్రమంలో అమలు ప్రతి రోజూ కథల పుస్తకాల పఠనం హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఇక ప్రభుత్వ పాఠశాలల్లో వీక్లీ టెస్టులు నిర్వహించనున్నారు. వారంలో ఐదు రోజులు పాఠ్యాంశాలను బోధించి, ఆరోరోజు విద�
క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు, వ్యాయామానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపా