సర్కారు బడుల్లో డిజిటల్ విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు స్కూళ్లల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లను బిగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుతం 13,983 ప్యానళ్లను అందజేసేందుక�
ప్రతి ఊరిలో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు కూడా కేటాయించిన సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల బలోపేతానికి కసరత్తు చేస్తున్నది. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు క్రీడా నిధిని ఏర్పాటు చేస్తున్నది.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టిందని టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి అన్నారు.
బడి పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి సిద్ధం అవుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, బూట్లు ఇవ్వాలని యోచిస్తున్నది.
తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠం చెప్పే సందర్భంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. కొంత మంది విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి అక్కడే నివృత్తి చేసుకుంటారు.
జనగామ జిల్లా విద్యాశాఖ పుస్తకాంజలి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పలు సంస్థలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన, జ్ఞాన వికాసం, జ్ఞానాభివృద్ధికి ప�
విద్యారంగంలో సమూల మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించారు.
ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ అన్నారు. శనివారం పటాన్చెరు మండలం ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్- టీచర్స్ మీటింగ్�