ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీపీ పాల్య విఠల్ అన్నారు. నస్రుల్లాబాద్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి బోధనాభ్యాసన సామగ్రి మేళాను ఆయన మంగళవార�
ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు కావాల్సిన మౌళిక వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన మన ఊరు-మన బడి పథకం పనులు చివరిదశలో ఉన్నాయి.
మండలంలోని బుట్టాపూర్ ప్రాథమికొన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా విద్యార్థులను తీర్చిది ద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఎంఈవో మోదుగు శ్యాంసన్ అన్నా రు. గురువారం మండలంలోని నాగులవంచ ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, బోధనాభ్యాసన, ఎఫ్ఎల్ఎ
గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ విద్యకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యకు ప్రాధాన్యమిస్తూ ఆ దిశగా ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభి�
సర్కారు బడుల్లో డిజిటల్ విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు స్కూళ్లల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లను బిగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుతం 13,983 ప్యానళ్లను అందజేసేందుక�
ప్రతి ఊరిలో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు కూడా కేటాయించిన సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల బలోపేతానికి కసరత్తు చేస్తున్నది. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు క్రీడా నిధిని ఏర్పాటు చేస్తున్నది.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టిందని టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి అన్నారు.
బడి పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి సిద్ధం అవుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, బూట్లు ఇవ్వాలని యోచిస్తున్నది.