మహరాజ్పేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 2010లో రెండు తరగతి గదుల్లో ఐదు తరగతులు కొనసాగేవి. ముగ్గురు ఉపాధ్యాయులు, 56 మంది విద్యార్థులు ఉండేవారు. మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు ఏర్పడ్డాయి.
ప్రతి గదిలో నాలుగు ఫ్యాన్లు, నాలుగు లైట్లను ఏర్పాటు చేశారు. గదికో గ్రీన్ చాక్ బోర్డు అమర్చారు. ప్రతి గదిలో విద్యార్థులకు డ్యూయల్ డెస్క్లను సమకూర్చారు.
ప్రభుత్వ బడులకు మంచి రోజులు వచ్చాయి. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి మార్చి 8, 2022లో శ్రీకారం చుట్టింది.
సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)ల నుంచి స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ)లుగా ఉద్యోగోన్నతి పొందేందుకు నిర్వహిస్తున్న ప్రక్రియలో తొలిరోజు ఆదివారం 321 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు నగరంలో�
ప్రభుత్వ పాఠశాల్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించడంతో పాటు ప్రమోషన్లు కల్పించడానికి ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి ధరలు రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతూ గత వారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచి, ధారాళంగా చదివేలా తయారు సేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా బడుల్లో పెద్ద ఎత్తున గ్రంథాలయాలను నెలకొల్పుతున్నది. ఇప్పటికే 5 వేల ప్రాథమిక పాఠశా�
పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలి�
రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ బడులను బలోపేతం చేసింది. విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నది. విద్యార్థుల్లో మానసికోల్లాసం కలిగించేందుకు, శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు క్రీడలకూ ప్రాధాన్యమిస్తున్నద�
రాష్ట్రంలో దశాబ్దాలుగా పాఠశాలల్లో క్రీడలు నిర్వహిస్తూ పిల్లల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియ కొనసాగింది. అందుకోసం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్)ను ఏ�