ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు కల్పిస్తూ కేసీఆర్ సర్కారు విద్యారంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
విద్యార్థులు ప్రభుత్వ బడిలో చదువుకునేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. ‘మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సింగారెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం సాయంత్రం ప్రారంభించ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించి మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు.
భావి తరాలకు నాణ్యమైన విద్యనందించడమే తెలంగాణ సర్కారు ప్రధాన లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’
రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
మన ఊరు/బస్తీ-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్
మహరాజ్పేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 2010లో రెండు తరగతి గదుల్లో ఐదు తరగతులు కొనసాగేవి. ముగ్గురు ఉపాధ్యాయులు, 56 మంది విద్యార్థులు ఉండేవారు. మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు ఏర్పడ్డాయి.
ప్రతి గదిలో నాలుగు ఫ్యాన్లు, నాలుగు లైట్లను ఏర్పాటు చేశారు. గదికో గ్రీన్ చాక్ బోర్డు అమర్చారు. ప్రతి గదిలో విద్యార్థులకు డ్యూయల్ డెస్క్లను సమకూర్చారు.
ప్రభుత్వ బడులకు మంచి రోజులు వచ్చాయి. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి మార్చి 8, 2022లో శ్రీకారం చుట్టింది.
సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)ల నుంచి స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ)లుగా ఉద్యోగోన్నతి పొందేందుకు నిర్వహిస్తున్న ప్రక్రియలో తొలిరోజు ఆదివారం 321 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు నగరంలో�