రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన ఇంగ్లిష�
Telangana | రాష్ట్ర సర్కారు విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కోట్ల రూపాయలతో అవసరమైన మౌలిక వసతులు కల్పించింది. ‘మన ఊరు-మన బడి’ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడంతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి.
నిర్మల్ జిల్లాలో ‘మన ఊరు మన బడి’ కింద చేపట్టిన పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ‘మన ఊరు మన బడి’, తెలంగాణ ఆయిల్సీడ్ పంట�
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో సకల సౌలత్లు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకానికి శ్రీకారం చుట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ బడుల్లో ప్రతిరోజూ ఉదయం ప్రార్థన విధానంలో మార్పులు వచ్చాయి. విద్యార్థుల గేయాల ఆలాపనతోపాటు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. విజ్ఞానంతోపాటు క్రమశిక్షణ,
‘రాష్ట్రంలో విద్య ప్రైవేటీకరణను ప్రభు త్వం ప్రోత్సహిస్తున్నది. పెద్ద ఎత్తున ప్రైవేట్ బడులకు అనుమతులిస్తున్నది’ ఇది కొం దరి ఆరోపణ. కానీ, ఇది ఏ మాత్రం వాస్తవం కాదని 2021-22 సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడయ్యిం�
రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ కింద విద్యావ్యవస్థకు కొత్తరూపు వచ్చిందని, పాఠశాలల్లో సమూల మార్పులు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఏటా పెరుగుతుండగా, ప్రైవేట్ స్కూళ్లలో క్రమంగా పడిపోతున్నాయి. 2014-15లో ప్రభుత్వ బడుల్లో నమోదు 47.88 శాతం ఉండగా, 2021- 22లో 49.77 శాతం ఉన్నది.