రానున్న వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనే దిశగా విద్యాశాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ బడులు, కాలేజీల్లో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు మళ్ల
సర్కారు బడులను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా భవనాలు కట్టించింది. సౌకర్యాలు కల్పించింది. నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తోంది. వి
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు అభివృద్ధిలో ఉన్నత ఫలితాలను అందిస్తూ బలోపేతమవుతున్నాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి చెందిన పాఠశాలలు కార్పొరేట్ పాఠశా�
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ సేకరణకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా సర్కార్ విద్యాసంవత్సరం ఆరంభానికి మునుపే యూనిఫాం అందజేస్తున్నది. దీనిలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరానికి ఈ నెల 24కి జిల్లాకు యూనిఫాం చేరుకున్నది.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని కోనా బాన్సువాడ ప్రభుత్వ జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో రూ.41 ల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన ఇంగ్లిష�
Telangana | రాష్ట్ర సర్కారు విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కోట్ల రూపాయలతో అవసరమైన మౌలిక వసతులు కల్పించింది. ‘మన ఊరు-మన బడి’ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడంతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి.
నిర్మల్ జిల్లాలో ‘మన ఊరు మన బడి’ కింద చేపట్టిన పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ‘మన ఊరు మన బడి’, తెలంగాణ ఆయిల్సీడ్ పంట�
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో సకల సౌలత్లు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.