ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు దినేశ్ ఆధ్వర్యంలో ఏర�
బడి అంటే మనకు గుర్తుకువచ్చేది నల్లబల్ల, తెల్లటి చాక్పీసులు. కానీ, ప్రైవేట్ బడులు చాలాకాలం కిందటే గ్రీన్ బోర్డులు, స్మార్ట్బోర్డుల వైపు మళ్ళాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మౌలిక వసతులు కల్పిం�
సర్కారు బడి కార్పొరేట్ను తలదన్నుతున్నది. సాంకేతిక సొబగులద్దుకొని సరికొత్తగా మారుతున్నది. ‘మన ఊరు - మన బడి’తో రూపురేఖలు మార్చుకుంటున్నది. ఇంకా పిల్లల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు �
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకా రం చుట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో లైబ్ర�
బడీడు పిల్లల్లో రక్తహీనత, పోషకాహారలోపం సాధారణంగా కనిపించే లక్షణాలు. గతంలో జరిపిన శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల్లో 28.9 శాతం మంది తక్కువ బరువు, 21.8 శాతం మంది ఎత్తు తక్కువగా ఉన్నట్లు
Government Schools | పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు సర్కారు బడుల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భా�
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్కు దీటుగా ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గురుకుల, జ్యోతిబా పూలే విద్యార్థులు అత్యుత్తమ జీపీఏలు సాధించారు. తెలంగాణ సర్కారు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగ తులు నిర్వహి�
‘ప్రభుత్వ పాఠాశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫలితాలు మెరుగయ్యాయి.. ఇది ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్ స్థాయి విద్యకు నిదర్శనం. ఇది మనందరి సమష్టి కృషితోనే ఎస్సెస్సీలో ఇంత మంచి ఫలితాలు సాధించగలిగాం. �
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి నిరుపేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా.. ఇపుడు ప్రభుత్వ పాఠశాలల్లో చది�
2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మండలంలో 14 జడ్పీహెచ్ఎస్లు, సెయింట్ జోసెఫ్ పాఠశాల(ఎయిడెడ్), తెలంగాణ మోడల్ పాఠశాల, బాలుర మైనార్టీ, �
తెలంగాణ సర్కారు బడుల్లో చదివన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని మేయర్ మేకల కావ్య అన్నారు. సీఎం కేసీఆర్ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కా�
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థులు పోటీపడి ఫలితాలు సాధి
పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించి తమ సత్తాను చాటుకున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 49 జెడ్పీ హైస్కూల్స్లలో 2,615మంది పరీక్షలు రాయ