ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్కు దీటుగా ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గురుకుల, జ్యోతిబా పూలే విద్యార్థులు అత్యుత్తమ జీపీఏలు సాధించారు. తెలంగాణ సర్కారు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగ తులు నిర్వహి�
‘ప్రభుత్వ పాఠాశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫలితాలు మెరుగయ్యాయి.. ఇది ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్ స్థాయి విద్యకు నిదర్శనం. ఇది మనందరి సమష్టి కృషితోనే ఎస్సెస్సీలో ఇంత మంచి ఫలితాలు సాధించగలిగాం. �
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి నిరుపేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా.. ఇపుడు ప్రభుత్వ పాఠశాలల్లో చది�
2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మండలంలో 14 జడ్పీహెచ్ఎస్లు, సెయింట్ జోసెఫ్ పాఠశాల(ఎయిడెడ్), తెలంగాణ మోడల్ పాఠశాల, బాలుర మైనార్టీ, �
తెలంగాణ సర్కారు బడుల్లో చదివన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని మేయర్ మేకల కావ్య అన్నారు. సీఎం కేసీఆర్ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కా�
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థులు పోటీపడి ఫలితాలు సాధి
పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించి తమ సత్తాను చాటుకున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 49 జెడ్పీ హైస్కూల్స్లలో 2,615మంది పరీక్షలు రాయ
మండలంలోని ఓగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. 87 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఊరుగొండ వర్షిత, బోనాల శ్రీజ, ఎడ్ల అశ్విత్ 1
ఎస్సెస్సీ ఫలితాల్లో 89.61 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో జిల్లా 16వ స్థానం సాధించిందని డీఈవో డీ వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9710 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 8701 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బా�
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అత్యుత్తమ గ్రేడ్లు సాధించాయి. ప్రభుత్వ బడుల విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, మాడల్ స్కూళ్లు అద్భుత ప్రగతి సాధించడం పట్ల పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చితే ఉత్తీర్ణత శాతం ఆశాజనకంగా ఉ
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మూడు జిల్లాలకు పదిలోపు స్థానాలు వచ్చాయి. ఎప్పటిలాగే 90శాతానికిపైగా ఉత్తీర్ణతతో మేటిగా నిలిచాయి. గతేడాది కరీంనగర్ జిల్లాకు 14వ స్థానం రాగా, ఈ సారి నాలుగోస్థానంలో నిలిచింది. రాజ�
టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి 100 శాతం సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు, సకల సౌకర్యాలు కల్పించారు. దీం�
మన ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు సమకూరాయి. కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకుని విద్యార్థులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఇందుకు చందంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల సాక్ష