సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ సమూల మార్పులు తీసుకొచ్చారు. విద్యతోనే సకలం సిద్ధిస్తాయని భావించి సర్కారు పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేశారు. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్�
నాణ్యమైన విద్యా విధానానికి జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్గా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో సాధించిన విద్యా ప్రగతిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో సర్కారు స్కూల్స్కు �
మనిషి మనుగడ చెట్లతోనే ఆధారపడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. హరితోత్సవంలో భాగంగా ఖమ్మం నగర ప�
నాడు సర్కారు బడులున్నా విద్యార్థులు లేక వెలవెలబోయాయి. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక.. వేళకు పాఠశాలలు తెరుచుకోక.. పుస్తకాలు సరిగా లేక.. ఒకవేళ అన్నీ సరిగా ఉన్నా ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థంకాక విద్యార్థు
‘ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన ఉపాధ్యాయులుంటారని, మీ పిల్లలను సర్కారు బడిలోనే చేర్పించాలని’ ఓ ఉపాధ్యాయుడు ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో వినూత్న ప్రచారం నిర్వహించార
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, పరిశోధన అంశాలపై ఆసక్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా సైన్స్ హ్యాకథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర అవత
సర్కారు బడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాఠశాలల్లో తిరిగి ప్రవేశాలు పెరుగుతున్నాయి. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనూ కార్పొరేట్ స్థాయి వసతులు సమకూర్చగా, తల్
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, బడీడు పిల్లలను గు ర్తించి స్కూళ్లలో చేర్పించడం, విద్యార్థుల చేరికలను పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించింది.
లక్షల్లో ఫీజులు కట్టటానికి సిద్ధపడినా..రికమెండేషన్లు చేయించినా.. పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా పరీక్ష రాసినా.. కార్పొరేటు స్కూళ్లలో సీటు వస్తుందన్న గ్యారంటీ లేని రోజులివి. ప్రభుత్వ పాఠశాలలంటే అందులో �
సర్కారు బడుల్లో కూడా ఇంగ్లిష్ మీడియం బోధన లభిస్తుండటంతో ప్రైవేట్ స్కూళ్లకు బైబై చెప్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా ఇప్పటివరకు 1.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు.
వేసవి సెలవుల తర్వాత పండుగ వాతావరణంలో విద్యాసంస్థలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేయడంతోపాటు రంగులు, మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థు�
వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. మొదటి రోజు 691 పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 62.8 శాతం హాజరు నమోదైంది. జిల్లాలో దాదాపు 691 ప్రభుత్వ పాఠశాలల్ల�
విద్యార్థులు వేసవి సెలవులకు స్వస్తి చెప్పి బడి బాట పట్టారు. నెలన్నర తర్వాత సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో అంతటా బడి గంటలు మోగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోన
సర్కారు స్కూళ్లలోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈ వో అంబటి వేణుకుమార్ తెలిపారు. గోపాల్రావుపేటలో హైస్కూల్ ఉపాధ్యాయులు సోమవారం చేపట్టిన బడిబాటలో ఎంఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత�