ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, బడీడు పిల్లలను గు ర్తించి స్కూళ్లలో చేర్పించడం, విద్యార్థుల చేరికలను పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించింది.
లక్షల్లో ఫీజులు కట్టటానికి సిద్ధపడినా..రికమెండేషన్లు చేయించినా.. పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా పరీక్ష రాసినా.. కార్పొరేటు స్కూళ్లలో సీటు వస్తుందన్న గ్యారంటీ లేని రోజులివి. ప్రభుత్వ పాఠశాలలంటే అందులో �
సర్కారు బడుల్లో కూడా ఇంగ్లిష్ మీడియం బోధన లభిస్తుండటంతో ప్రైవేట్ స్కూళ్లకు బైబై చెప్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా ఇప్పటివరకు 1.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు.
వేసవి సెలవుల తర్వాత పండుగ వాతావరణంలో విద్యాసంస్థలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేయడంతోపాటు రంగులు, మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థు�
వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. మొదటి రోజు 691 పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 62.8 శాతం హాజరు నమోదైంది. జిల్లాలో దాదాపు 691 ప్రభుత్వ పాఠశాలల్ల�
విద్యార్థులు వేసవి సెలవులకు స్వస్తి చెప్పి బడి బాట పట్టారు. నెలన్నర తర్వాత సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో అంతటా బడి గంటలు మోగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోన
సర్కారు స్కూళ్లలోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈ వో అంబటి వేణుకుమార్ తెలిపారు. గోపాల్రావుపేటలో హైస్కూల్ ఉపాధ్యాయులు సోమవారం చేపట్టిన బడిబాటలో ఎంఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత�
నేటి నుంచి బడి గంట మోగనుంది. 48 రోజుల వేసవి సెలవు ల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటాపాటలకు గుడ్బై చెప్పి బడిబాట పట్ట నున్నారు.
ఆడుతూ పాడుతూ వేసవి సెలవుల్లో సరదాగా ఎంజాయ్ చేసిన విద్యార్థులు తిరిగి పుస్తకాల సంచిని చంకనేసుకొని బడికెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నెల 12 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు పున: ప్రారంభంకానున�
ఎండాకాలం సెలవులు ముగియడంతో నేటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. దాదాపు
నెలన్నరపాటు ఆటపాటలతో సంతోషంగా గడిపిన పిల్లలు బడిబాట పట్టనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4,381 ప్రభుత్వ, ప్రైవేట�
వేసవి సెలవులు ముగియడంతో సోమవారం బడిగంట మోగనుంది. ఖైరతాబాద్ విద్యాశాఖ జోన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనుండడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జోన్ పరిధిలో 17ప్రభు�
విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సర్కారీ స్కూళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది. నాణ్యమైన విద్య, చక్కటి మౌలిక వసతులు కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులకు ఇప్పుడు ప్రైవేటు స్క
రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ప్రవేశాల జోరు కొనసాగుతున్నది. 91 వేలకుపైగా చిన్నారులు సర్కార్ బడుల్లో చేరారు. సర్కార్ బడుల్లో నమోదు పెంచేందుకు ఈ నెల 3న ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్న
ర్కారు బడుల్లో నమోదు పెంచేందుకు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఈ నెల 3న బడిబాట ప్రారంభంకాగా, మూడు రోజుల్లోనే 66,847 వేలకు పైగా చిన్నారులు ప్రవేశాలు పొందారు.