తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. గతంలో ప్రభుత్వ బడులకు వెళ్లాలంటే బోధన సరిగ్గా ఉండదని, వసతుల లేమి, నిధులు అంతంత మాత్ర
ఇది ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్, విద్యార్థుల సంభాషణ. విద్యార్థులను ఉత్సాహపరచడం, తెలిసిన పదాలతో నేర్పించడం, చిన్న చిన్న ట్రిక్కులు చెబుతూ పాఠాలపై ఆసక్తి పెంచేలా బోధన కొనసాగిస్తున్నారు.
Delhi minister gopal rai | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుండగా.. ప్రభుత్వం నివారణకు చర్యలు చేపడుతున్నది. పొల్యూషన్ కారణంగా ఇప్పటికే కొన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు పలు వాహనాలపై నిషేధం విధించిన విషయం
మన ఊరు-మన బడి పనుల్లో వేగం 96% బడుల్లో పనులకు అనుమతి 74% స్కూళ్లలో పనులు మొదలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తొలి విడత పనులు ఊ
మన ఊరు.. మన బడితో మెరుగైన వసతులు విద్యావ్యవస్థలలో సమూల మార్పులు పేద విద్యార్థులకు భరోసానిస్తున్నఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 30 : ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీ
సర్కారు బడుల్లో ప్రారంభించేందుకు కసరత్తు ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు అర్థవంత మైన బోధనే లక్ష్యం 28 వారాల పాటు అమలు ప్రతి నెలా పురోగతిపై సమీక్ష ఉపాధ్యాయులకు కొనసాగుతున్న శిక్షణా తరగతులు ఒకటి నుంచి �
తొలిమెట్టు కార్యక్రమంలో అమలు ప్రతి రోజూ కథల పుస్తకాల పఠనం హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఇక ప్రభుత్వ పాఠశాలల్లో వీక్లీ టెస్టులు నిర్వహించనున్నారు. వారంలో ఐదు రోజులు పాఠ్యాంశాలను బోధించి, ఆరోరోజు విద�
క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు, వ్యాయామానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపా
26లక్షల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ టెస్కో నుంచి 1.40 కోట్ల మీటర్ల వస్త్రం కొనుగోలు జూలై 15 కల్లా ఒక జత, ఆగస్టు 15 నాటికి రెండోది మహిళా సంఘాలకు యూనిఫారాల కుట్టు బాధ్యత హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ) : సర్కార
ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెగడపల్లి, జూన్ 20: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ‘మన ఊరు -మన బడి’కి శ్రీకారం చుట్టారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల
విద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు ప్రాధాన్యం హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంతో సర్కారు బడులు సరికొత్త కళను సంతరించుకొంటున్నాయి. రోజురోజుకు విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. అతి తక్కువకాలంలోనే అడ్మిషన్లు లక్ష�