‘మనఊరు-మనబడి’తో నాణ్యమైన విద్య మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి రేగోడ్/ పెద్దశంకరంపేట, మే 29 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ�
‘మన ఊరు-మన బడి, ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా ప్రతి సర్కార్ బడుల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపుర
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడంతో పాటు సమస్యలన్నీ పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు - మనబడి పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్, కౌడిపల్లి, చిలిప�
షెడ్యూల్ను రూపొందించిన అధికారులు ఒకరోజు ‘మన ఊరు-మన బడి’ నిర్వహణ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ ) : సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియంపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. వచ్చే నెలలో నిర్వహించే ‘బడిబాట’లో �
మహేశ్వరం, మే 6 : మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఎంపీపీ చాంబర్
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. బుధవారం చేవెళ్ల, అల్లవాడ, దామరిగిద్ద, రామన్నగూడ, సింగప్పగూడ, న్యాలట ప్రభుత్వ పాఠశాలలను చేవెళ్ల ప్రభుత్వ ప�
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్ది విద్యార్థులకు ఉత్తమ భోధన అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అన్నారు.
విద్యావసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును తలదన్నే స్థాయిలో ఉన్నది. రాష్ట్రంలో సగటున 147 మంది విద్యార్థులకు ఒక పాఠశాల ఉన్నది. 23 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. రాష్ట్ర అర్థగణాంకశాఖ రూపొందించి�
నాణ్యమైన ఉచిత విద్య, భోజన తదితర సేవలతో అన్ని వర్గాల విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తున్న సర్కారీ బడులను మరింత సౌకర్య వంతంగా తీర్చిదిద్దుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
నిర్మల్ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని రుకుల పాఠశాలలో బద్దం భోజా రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కెజిబి�
ఒకప్పుడు విద్యార్థులు లేక మూతపడిన ఆ ప్రాథమిక పాఠశాలలో నేడు 925 మంది చదువుకుంటున్నారు. ఏ సర్కారు బడిలో లేని విధంగా ఎల్కేజీ, యూకేజీ తరగతులను కొనసాగిస్తున్నారు.
ఒక్కప్పుడు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సరస్వతీ నిలయంగా మార్చారు ప్రధానోపాధ్యాయులు సిద్ధా ప్రతాప్రెడ్డి. ఆర్సీపురం డివిజన్లోని ఎస్సీ బస్తీలో ఉన్న ప్రాథమిక పాఠశాల (ప్రైమరీ స్కూల్) 2
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఇంగ్లిష్ అత్యవసరమని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ తెలిపారు. ఇంగ్లీష్తోనే అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అనేక జాతీయ, అంతర్జాతీయ అధ్యయనాలు