ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం మేలు ప్రైవేట్ ఫీజుల భారం నుంచి పేదలకు విముక్తి కార్పొరేట్తోనే ప్రభుత్వ విద్యార్థికి పోటీ విద్యార్థుల్లో తొలగిపోనున్న ఇన్ఫీరియారిటీ 40 మందికి ఇంగ్లిష్ బోధనలో సక్సె�
జేఈఈ, నీట్లో మెరుగైన ర్యాంకు సాధ్యం అంతర్జాతీయస్థాయిలో రాణించడం తేలిక తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా ఉండాలి మన ఊరు-మన బడి మంచి కార్యక్రమం వరంగల్ నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు పాఠశాల స్థాయి నుంచే
ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రచయిత, ఎన్సీఈఆర్టీ జనరల్ బాడీ పూర్వ సభ్యుడు, తెలుగు తప్పనిసరి అమలు కమిటీ సభ్యుడు, రీడింగ్ క్యాంపెయిన్ స్టేట్ కోఆర్డినేటర్, కరికులమ్ రూపకల్పన, పరీక్షల సంస్కరణల కమిటీ సభ్యుడు
7000 బడుల్లో కాంప్లెక్స్ల నిర్మాణం వెస్ట్రన్ టాయిలెట్స్.. గోడలకు టైల్స్ ఒక్కో స్కూళ్లో బాలబాలికలకు 4 చొప్పున రన్నింగ్వాటర్, విద్యుత్తు,సింక్, వాష్బేసిన్ ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు మన ఊరు-మ
పుట్టుకతోనే నేర్చుకొనే సత్తా చిన్నారుల సొంతం ఆంగ్లంలో బోధనకు ప్రభుత్వ టీచర్లు సమర్థులే ఇప్పటికే సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం మిగిలిన బడులు ఇక ఆంగ్ల మాధ్యమంలోకి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రచయిత, ఎన�
ఫెడరల్ వ్యవస్థకు మోదీ సర్కార్ ఎసరు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నందికొండ, జనవరి 24: ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం బీజేపీకి అస్సలు ఇష్టంలేదని, మోదీ సర్కార్ ఫెడరల్ వ్యవస్థకు భంగం క�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యాబోధన భావితరాలకు ఉజ్వల పునాది. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన సాగాలనేది ప్రజల చిరకాల వాంఛ. రాష్ట్రంలోని అన్ని ప�
Online classes | కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు నేటినుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. టీశాట్ ద్వారా 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు సోమవారం
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం విద్యార్థులను భవిష్యత్తులోకి నడిపించే చుక్కాని అన్ని వర్గాల పిల్లలకు సమానావకాశాలు తథ్యం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం బలోపేతానికి బాట రాష్ట్రంలో అన్ని బడుల్
స్వరాష్ట్ర ఉద్యమంలో వ్యక్తీకరింపబడిన ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తెలంగాణలో మౌలిక రంగాలను అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నది. ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న వ్యవసాయరం�
‘పిల్లల సంక్షేమం, విద్య కోసం వెచ్చిస్తున్న నిధులను మా ప్రభుత్వం ఖర్చుగా భావించడం లేదు… భవిష్యత్ తరాలు బాగుండాలన్న లక్ష్యంతోనే ఈ ఖర్చు చేస్తున్నాం… మన బిడ్డలు బాగుంటేనే మన భావి సమాజం బాగుంటుంది. అందుకే
బడంగ్పేట : ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రూ.4వేల కోట్లు కెటాయించడం జరిగిందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార�
మౌలిక వసతుల కల్పనకు రూ.16 కోట్లు విడుదల త్వరలో పనులు ప్రారంభించేందుకు అధికారుల చర్యలు మేడ్చల్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నాణ్యమైన విద్యతో
కవాడిగూడ : ప్రభుత్వ పాఠశాలలకు ఎన్జీఓల సహాయం ఎంతో అవసరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకింగ్(పార) స్వచ్చం