జూబ్లీహిల్స్ : యూసుఫ్గూడ చెక్పోస్ట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం నరసింహ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినీలు, విద్యార్థినీలు రంగురంగుల పూలత�
ఆమనగల్లు (మాడ్గుల) : రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మాడ్గుల మండల కేంద్రంలోని ప్రభుత�
ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం పెరిగిన సంఖ్య చక్కటి వసతులు, సుశిక్షితులైన టీచర్లు మేడ్చల్ జిల్లాలో 15,669 మంది చేరిక మేడ్చల్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశ�
నాలుగు జిల్లాల్లో అమలుకు సన్నాహాలు హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ బోధనలో ప్రాచుర్యంపొందిన బైజూస్ తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్�
బేగంపేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ఇటీవల డివిజన్లోని పాటి
హాజరయ్యే వారికి మధ్యాహ్న భోజనం హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు విద్యనందించడలో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలకనిర�
ప్రభుత్వ పాఠశాలలకు దాతల చేయూత కార్పొరేట్కు దీటుగా భవనాలు, వసతులు మారుతున్న బడుల రూపురేఖలు రూ.కోటితో అందమైన భవనాన్ని నిర్మించిన ఎన్నారై తాగునీరు, ఇతర అవసరాలు తీరుస్తున్న స్థానికులు కొత్తపేట సర్కారు పా�
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు క్వాలిఫైడ్ టీచర్లతో విద్యాభోధనలు చేస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ర�
సైదాబాద్ : కొవిడ్ మహమ్మూరి మూలంగా ఏడాదిన్నర కాలం తర్వాత బుధవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. మలక్పేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు స్కూల్కు వెళ్లడానికి అసక్తి చూపించగా, ప్రైవేట్ పాఠశా�
విద్యాపరిశోధన సంస్థల అధ్యాపకులు కూడా.. జోనల్ నుంచి జిల్లా పోస్టుగా మారిన ప్రభుత్వ ఎస్ఏ ప్రభుత్వ, పంచాయతీ టీచర్లకు వేర్వేరు క్యాడర్లు విద్యాశాఖలో పోస్టుల పునర్వ్యవస్థీకరణ పూర్తి మూడు జీవోలు జారీ చేసి�