ప్రతి కాలేజీలో రెండు ఐసొలేషన్ గదులు వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బందే విధులకు ఇంటర్ కాలేజీల ప్రారంభానికి మార్గదర్శకాలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులు త్వరలో ప్రారంభం కానున్న
బేగంపేట్: విద్యార్ధులు క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించాలని సికింద్రాబాద్ డిప్యూటీ ఈవో సురేశ్కుమార్ సూచించారు. ప్లాన్ఇండియా ఆధ్వర్యంలో సోమవారం రాంగోపాల్పేట్ డివిజన్లోని ప్రభుత్వబాలికల పాఠశ�
కందుకూరు : మండల పరిధిలోని లేమూరు ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటు చేశారు. 2002-2003వ సంవత్సరంలో 10తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి స్వంత ఖర్చులతో సరస్వతి దేవి విగ్�
ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా అడ్మిషన్లు మేడ్చల్ జిల్లాలో 3408 మంది చేరిక అత్యధికంగా ఉప్పల్ మండలంలో 570 మంది ఫీజు కట్టలేదనే నెపంతో ఆయా ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులపై వేటువేసేవి. అడిగిన కాడికి కాసులు కుమ్మర�
భారీగా పెరుగుతున్న అడ్మిషన్లు మేడ్చల్ జిల్లాలో ఇప్పటివరకు 9718 మంది విద్యార్థులు చేరిక మేడ్చల్, జూలై31(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతున్నది.పలువురు ప్రధానోపాధ్య
తల్లిదండ్రుల వైఖరిలో స్పష్టమైన మార్పు ప్రభుత్వ పాఠశాలల్లో జోరుగా ప్రవేశాలు పలు స్కూళ్లలో అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు అబ్బదన్న భావన చెరి�
8,9,10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వచ్చే విధంగా చూడాలి పాఠశాలలో పచ్చదనం పెంపొందించాలి ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి సుసీంద్ర రావు ఆదేశాలు బడంగ్పేట/మహేశ్వరం, జూన్ 25 : జూలై 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలను ప్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ రూపం సకల సౌకర్యాలు.. నాణ్యమైన విద్యా బోధన 4 వేల కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం లోతుగా చర్చించిన క్యాబినెట్ ఉపసంఘం ఏపీలోని ‘నాడు-నేడు’ తరహాలో అమలు అధ్యయన
సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం జోష్ ఆంగ్లంలో చదువుతున్న 12 లక్షల మంది తెలుగు మాధ్యమంలో 11 లక్షల మంది హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రైవేటుకు దీటుగా సర్కారు స్కూళ్లల్లోనూ ఇంగ్లిష్ మీడియం చదువులు �
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం యెగ్గె మల్లేశం అదనపు తరగతి గదుల నిర్మాణం మన్సూరాబాద్, ఏప్రిల్ 27: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ఓ సర్కారు బడిని అభివృద్ధి చేస్తున్నారు. తన తల్లిదండ్రులు యె
సర్కారు బడుల్లో తేలిన ఎన్రోల్మెంట్ యూ-డైస్లో నిక్షిప్తం చేస్తున్న అధికారులు 2020-21 విద్యాసంవత్సరానికి 26 వేల పైచిలుకు పాఠశాలల్లో 26,37,257 విద్యార్థులున్నట్టు గుర్తించారు. 1-10 తరగతుల్లో రాష్ట్రం మొత్తంలో 60 లక�
ఫోన్లు, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా క్లాసుల పర్యవేక్షణ నేడు ప్రభుత్వ టీచర్లకు సెలవు ఫోన్లు, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా పర్యవేక్షణ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శనివార�
ఏటా రూ.రెండు వేల కోట్లతో అభివృద్ధిబృహత్తర విద్యపై నివేదిక రూపొందించండిఅధికారులకు క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్స్థాయిలో అభివృద్ధి చే