మూడేండ్లలో భారీగా పెరిగిన అడ్మిషన్లు ప్రైవేటు స్కూళ్లలో తగ్గుతున్న చేరికలు తెలంగాణలో 79.3% పిల్లల వద్ద ఫోన్లు అసర్-2021 నివేదికలో వెల్లడి సర్కారీ స్కూళ్లలో పైసా ఖర్చు లేదు.. నాణ్యమైన విద్యాబోధన.. పైగా ఉచిత మధ�
పోచమ్మమైదాన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2021ను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో తెలంగాణ స్కూల్ ఇన్న�
సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): నాడు సర్కార్ బడులకు పోను నాయనో.. అన్న విద్యార్థులు నేడు సర్కార్ బడికైతేనే పోతా అంటున్నారు.. అప్పుడు ఎన్ని ఫీజులైనా ప్రైవేటుకే పంపిస్తామన్న తల్లిదండ్రులు.. ఇప్పుడ�
కరీమాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేద విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో ఉచితంగా నాణ్యమైన విద్య లభిస్తున్న దని ఎంపీ పసునూరి దయాకర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఎస్ఆర్ నవోదయ కోచింగ్ స�
జూబ్లీహిల్స్ : యూసుఫ్గూడ చెక్పోస్ట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం నరసింహ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినీలు, విద్యార్థినీలు రంగురంగుల పూలత�
ఆమనగల్లు (మాడ్గుల) : రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మాడ్గుల మండల కేంద్రంలోని ప్రభుత�
ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం పెరిగిన సంఖ్య చక్కటి వసతులు, సుశిక్షితులైన టీచర్లు మేడ్చల్ జిల్లాలో 15,669 మంది చేరిక మేడ్చల్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశ�
నాలుగు జిల్లాల్లో అమలుకు సన్నాహాలు హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ బోధనలో ప్రాచుర్యంపొందిన బైజూస్ తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్�
బేగంపేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ఇటీవల డివిజన్లోని పాటి
హాజరయ్యే వారికి మధ్యాహ్న భోజనం హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు విద్యనందించడలో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలకనిర�