ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం విద్యార్థులను భవిష్యత్తులోకి నడిపించే చుక్కాని అన్ని వర్గాల పిల్లలకు సమానావకాశాలు తథ్యం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం బలోపేతానికి బాట రాష్ట్రంలో అన్ని బడుల్
స్వరాష్ట్ర ఉద్యమంలో వ్యక్తీకరింపబడిన ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తెలంగాణలో మౌలిక రంగాలను అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నది. ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న వ్యవసాయరం�
‘పిల్లల సంక్షేమం, విద్య కోసం వెచ్చిస్తున్న నిధులను మా ప్రభుత్వం ఖర్చుగా భావించడం లేదు… భవిష్యత్ తరాలు బాగుండాలన్న లక్ష్యంతోనే ఈ ఖర్చు చేస్తున్నాం… మన బిడ్డలు బాగుంటేనే మన భావి సమాజం బాగుంటుంది. అందుకే
బడంగ్పేట : ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రూ.4వేల కోట్లు కెటాయించడం జరిగిందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార�
మౌలిక వసతుల కల్పనకు రూ.16 కోట్లు విడుదల త్వరలో పనులు ప్రారంభించేందుకు అధికారుల చర్యలు మేడ్చల్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నాణ్యమైన విద్యతో
కవాడిగూడ : ప్రభుత్వ పాఠశాలలకు ఎన్జీఓల సహాయం ఎంతో అవసరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకింగ్(పార) స్వచ్చం
తీరిన ఇబ్బందులు హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు హవేళీఘనపూర్, డిసెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు ,పాఠశాలకు మౌలిక వసత�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారించి దానికి అనుగుణంగా మార్పులు తీసుకువచ్చింది. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు టాటా చెప్పి గవర్నమెంట్ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా మెరుగు
స్కూళ్లకు 14, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు మార్గదర్శకాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): వర్షపు నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడ�
మూడేండ్లలో భారీగా పెరిగిన అడ్మిషన్లు ప్రైవేటు స్కూళ్లలో తగ్గుతున్న చేరికలు తెలంగాణలో 79.3% పిల్లల వద్ద ఫోన్లు అసర్-2021 నివేదికలో వెల్లడి సర్కారీ స్కూళ్లలో పైసా ఖర్చు లేదు.. నాణ్యమైన విద్యాబోధన.. పైగా ఉచిత మధ�
పోచమ్మమైదాన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2021ను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో తెలంగాణ స్కూల్ ఇన్న�
సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): నాడు సర్కార్ బడులకు పోను నాయనో.. అన్న విద్యార్థులు నేడు సర్కార్ బడికైతేనే పోతా అంటున్నారు.. అప్పుడు ఎన్ని ఫీజులైనా ప్రైవేటుకే పంపిస్తామన్న తల్లిదండ్రులు.. ఇప్పుడ�
కరీమాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేద విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో ఉచితంగా నాణ్యమైన విద్య లభిస్తున్న దని ఎంపీ పసునూరి దయాకర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఎస్ఆర్ నవోదయ కోచింగ్ స�