నాణ్యమైన ఉచిత విద్య, భోజన తదితర సేవలతో అన్ని వర్గాల విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తున్న సర్కారీ బడులను మరింత సౌకర్య వంతంగా తీర్చిదిద్దుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
నిర్మల్ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని రుకుల పాఠశాలలో బద్దం భోజా రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కెజిబి�
ఒకప్పుడు విద్యార్థులు లేక మూతపడిన ఆ ప్రాథమిక పాఠశాలలో నేడు 925 మంది చదువుకుంటున్నారు. ఏ సర్కారు బడిలో లేని విధంగా ఎల్కేజీ, యూకేజీ తరగతులను కొనసాగిస్తున్నారు.
ఒక్కప్పుడు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సరస్వతీ నిలయంగా మార్చారు ప్రధానోపాధ్యాయులు సిద్ధా ప్రతాప్రెడ్డి. ఆర్సీపురం డివిజన్లోని ఎస్సీ బస్తీలో ఉన్న ప్రాథమిక పాఠశాల (ప్రైమరీ స్కూల్) 2
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఇంగ్లిష్ అత్యవసరమని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ తెలిపారు. ఇంగ్లీష్తోనే అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అనేక జాతీయ, అంతర్జాతీయ అధ్యయనాలు
గణేశ్నగర్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి తలో చేయి.. రూ. 40 లక్షలతో రెండంతస్తుల భవన నిర్మాణం ప్రతి ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య మైలార్దేవ్పల్లి,జనవరి31: దాతల సహాయ సహకారాలతో గణేశ్నగర్ జిల్లా పరిషత్ ఉన్�
ప్రజల్లో పేద ధనిక తేడాలు సమసిపోతాయి దిగ్గజాలుగా ఎదిగేందుకు దోహదం చేసే భాష మన ఊరు మన బడి పథకం అభినందనీయం ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ నిర్ణయం శ్లాఘనీయం జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ‘నమస్�
2 లక్షలతో ప్రతి బడికి ఏర్పాటు 1.5 లక్షలతో పాత్వేలు కూడా తొలివిడతలో 9,123 స్కూళ్లకు.. ‘మన ఊరు – మన బడి’లో నిర్మాణం హైదరాబాద్, జనవరి 29 : తెలంగాణలో ప్రతి దేవాలయం ముందు స్వాగత తోరణం రా రమ్మంటూ భక్తులకు స్వాగతం పలుక�
రిటైర్డ్ ఉద్యోగి సతీమణి ఉదారత రూ.1.10 లక్షల సామగ్రి అందజేత గూడూరు, జనవరి 26 : ప్రభుత్వం తలపెట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన సుభద్ర అనే మహిళ చేయూతనంది�
గురుకులాల్లో మాదిరిగా మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మాణం అదనపు తరగతి గదుల తర్వాత దీనికే అధిక బడ్జెట్ 12 అంశాలపై ప్రతిపాదనలు సిద్ధంచేసిన అధికారులు ప్రభుత్వ ఆమోదం లభి
2007 నుంచి విజయవంతంగా నడస్తున్న ప్రభుత్వ పాఠశాల హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 : ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలకు గొప్ప ఆదరణ ఉంటుందనడానికి నిదర్శనం హైదరాబాద్లోని సీపీఎల్ అంబర్పేట స్కూల్. 2007లో ఏర్పాట
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం మేలు ప్రైవేట్ ఫీజుల భారం నుంచి పేదలకు విముక్తి కార్పొరేట్తోనే ప్రభుత్వ విద్యార్థికి పోటీ విద్యార్థుల్లో తొలగిపోనున్న ఇన్ఫీరియారిటీ 40 మందికి ఇంగ్లిష్ బోధనలో సక్సె�
జేఈఈ, నీట్లో మెరుగైన ర్యాంకు సాధ్యం అంతర్జాతీయస్థాయిలో రాణించడం తేలిక తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా ఉండాలి మన ఊరు-మన బడి మంచి కార్యక్రమం వరంగల్ నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు పాఠశాల స్థాయి నుంచే
ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రచయిత, ఎన్సీఈఆర్టీ జనరల్ బాడీ పూర్వ సభ్యుడు, తెలుగు తప్పనిసరి అమలు కమిటీ సభ్యుడు, రీడింగ్ క్యాంపెయిన్ స్టేట్ కోఆర్డినేటర్, కరికులమ్ రూపకల్పన, పరీక్షల సంస్కరణల కమిటీ సభ్యుడు