CM Breakfast Menu | ప్రజా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్త ముఖ్యమంత్రి మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దస
ఇప్పటికే అన్ని సర్కారు బడుల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కూళ్లలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా సమకూర్చడానికి సీఎం బ్రేక్ఫ�
ఈ నెల 6 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి క
ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలంలోని చిట్కుల్ గ్రామంలో రూ.3.56 కోట్లతో చేపట్టిన అభివృద్ధి ప�
కళతప్పిన బడులకు సరికొత్తరూపు తీసుకొస్తున్నది. వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మంచి విద్యనందిస్తున్నది. డిజిటల్ విద్యతోపాటు శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యవంతమైన జీవితానికి బడిని కేంద్రంగా చేసి �
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హాజరు పక్కాగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించ�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హాజరు పక్కాగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించ�
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కంటే ముందే పండుగ కానుక ప్రకటించారు. ఖాళీ కడుపుతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టలేరనే ఉద్దేశంతో ఇప్పటికే ఉదయం రాగిజావ, మధ్యాహ్నం భోజనాన్ని
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఈ నెల 15న నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలో గతంలో తక్కువ మార్కులు వచ్చిన వారితోపాటు కొత్తవారికి అవకాశం కల్పించేలా ప్�
‘గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర.. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః’.. విద్యాబుద్ధులు నేర్పి.. మన ఉన్నతికి తోడ్పడేది గురువు.. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే.. ఎంతో మందిని తీర్చిదిద్�
ప్రభుత్వ పాఠశాలు, విద్యాసంస్థల్లో చదివినవారిని తక్కువ చేసి చూడొద్దని, వారిని సానపట్టడం ద్వారా జాతిరత్నాలను వెలికితీయవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులను ప్ర
విద్యార్థుల అభ్యసన, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర సర్కారు ‘ఉన్నతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం, మెరుగైన, నాణ్య
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సౌర విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు 1,521 పాఠశాలల్లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లను