సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సర్కారు బడులపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు సౌర విద్యుత్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నాబార్డ్ ఆర్థిక సహకారంత
భవిష్యత్ బాగుండాలని కోరుకునేవారు తమ కోసం తాము కష్టపడితే సరిపోదు. ఇతరుల కోసమూ పాటుపడాల్సిందే. మన భవిష్యత్ బాగుండాలంటే మన దేశమూ బాగుండాలి . మనందరి రేపటి కోసం బడుల్లో విద్యాబోధన మెరుగుపడాలని ఆకాంక్షిస్త�
సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం. బోధన అందించే లక్ష్యంతో పెద్దపల్లి కలెక్టర్ జిల్లాలో ‘లంచ్ అండ్ లెర్న్' పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అందరికీ విద్యను చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్న వ్యక్తి ఆయన. సర్కారు బడులను బలోపేతం చేస్తూ ఆయా పాఠశాలలకు అండగా నిలుస్తున్నాడు. ఎవరూ అడగకున్నా నేనున్నానంటూ చేయూత ఇస్తున్న మంచి మనిషి కస్తూర�
పేద విద్యార్థుల చదువులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించింది.
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యాశాఖ కొత్తగా 231 అదనపు తరగతి గదులను నిర్మించనున్నది. ఒక్కో తరగతి గదిని రూ.13.50 లక్షలతో నిర్మించనున్నది. ఇప్పటికే వీటి నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది.
వచ్చే విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫారాలను ఉచితంగా అందజేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024 -25 విద్యాసంవత్సరానికి అధికారులు ఇండెంట్�
తెలంగాణ ఏర్పాటు ముందు వరకూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వైరా నియోజకవర్గం స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కచ్చితంగా చెప్పాలంటే గడిచిన పదేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా �
గత పాలకులు తెలంగాణ ప్రాంతంపై నిర్లక్ష్యం చూపని రంగమంటూ లేదు. రాష్ట్ర అభ్యున్నతికి బాటలు వేసే విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గతంలో జిల్లా చాలా చోట్ల భూత్బంగ్లాను తలపిస్తూ కనిపించే భవనాల్�
Telangana | ‘సర్కారు బడికి పోతే సక్కని సదువు చెబుతారు.. కడుపు నిండా బువ్వ పెడతారు’ అనే నమ్మకం తల్లిదండ్రుల్లో బలంగా నాటుకున్నది. పాఠశాల విద్యకు కేసీఆర్ సర్కారు పెద్దపీట వేయడమే ఇందుకు కారణం. పిల్లలకు నాణ్యమైన వ�
Government Schools | రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు ఇంగ్లిష్లోనే మాట్లాడాలని, ఇంగ్లిష్లోనే బోధించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. అవసరాన్ని బట్టి తెలుగు, ఉర్దూలను కూడా వినియోగించాలని తెలిపింది. సర్కారు బడుల్లో �
ప్రభుత్వ పాఠశాలలను దత్తత ఇచ్చే పేరుతో ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తిగత దాతలు, సామాజిక సంస్థలు ఐదు లేదా పదేండ్ల పాటు ప్రభుత
గత ఆరేండ్లలో బడి మాత్రమే కాదు మా బతుకులూ మారాయి. రాష్ట్ర ప్రభుత్వం మా పిల్లల కోసం ఏర్పాటు చేసిన ‘అల్పాహారం’ పథకం పై కొంతమంది విమర్శలు చూశాక నేను ఈ పోస్ట్ పెట్టాలనుకున్నాను.
సర్కారీ బడుల్లో చదువుతున్న బాలికల భద్రతకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బాలికల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ను నేర్పించే�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.