రాష్ట్రంలోని 114 ప్రభుత్వ బడుల్లో కొత్తగా 252 తరగతి గదులను నిర్మించనున్నారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా ఒక్కో అదనపు తరగతి గదిని రూ. 13.50లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. సర్కారు బడులను బలోపేతం చేసేందుకు గతంలో
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ విజేతగా ఖమ్మం ఆపరేషన్ జట్టు నిలువగా, రన్నర్గా మహబూబ్నగర్ ఆపరేషన్ జట్టు నిలిచింది.
తొలగించిన ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు, స్కావెంజర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ పాఠశాలల సర్వీస్ పర్సన్స్, స్వీపర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ �
బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్చించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఏటా సర్వే నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సర్వే కొనసాగుతున్నది. సీఆర్పీలు ప్రతి గ్రా
రాష్ట్రంలోని సర్కారు బడులకు త్వరలో విద్యుత్తు బిల్లుల భారం తప్పనున్నది. బడుల విద్యుత్తు కనెక్షన్లను కమర్షియల్ క్యాటగిరీ నుంచి డొమెస్టిక్ క్యాటగిరీకి ప్రభుత్వ మార్చనున్నది.
సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సర్కారు బడులపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు సౌర విద్యుత్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నాబార్డ్ ఆర్థిక సహకారంత
భవిష్యత్ బాగుండాలని కోరుకునేవారు తమ కోసం తాము కష్టపడితే సరిపోదు. ఇతరుల కోసమూ పాటుపడాల్సిందే. మన భవిష్యత్ బాగుండాలంటే మన దేశమూ బాగుండాలి . మనందరి రేపటి కోసం బడుల్లో విద్యాబోధన మెరుగుపడాలని ఆకాంక్షిస్త�
సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం. బోధన అందించే లక్ష్యంతో పెద్దపల్లి కలెక్టర్ జిల్లాలో ‘లంచ్ అండ్ లెర్న్' పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అందరికీ విద్యను చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్న వ్యక్తి ఆయన. సర్కారు బడులను బలోపేతం చేస్తూ ఆయా పాఠశాలలకు అండగా నిలుస్తున్నాడు. ఎవరూ అడగకున్నా నేనున్నానంటూ చేయూత ఇస్తున్న మంచి మనిషి కస్తూర�
పేద విద్యార్థుల చదువులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించింది.
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యాశాఖ కొత్తగా 231 అదనపు తరగతి గదులను నిర్మించనున్నది. ఒక్కో తరగతి గదిని రూ.13.50 లక్షలతో నిర్మించనున్నది. ఇప్పటికే వీటి నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది.
వచ్చే విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫారాలను ఉచితంగా అందజేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024 -25 విద్యాసంవత్సరానికి అధికారులు ఇండెంట్�
తెలంగాణ ఏర్పాటు ముందు వరకూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వైరా నియోజకవర్గం స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కచ్చితంగా చెప్పాలంటే గడిచిన పదేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా �