సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభు త్వ పాఠశాల అంటే తనకెంతో ఇష్టమని, ఉపాధ్యాయులంటే ఇం కా ఇష్టమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇఫ్లూలో శిక్షణ పొందిన వి
టీచర్లను నియమించి తమకు సరైన విద్యాబోధన అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మండలంలోని టీటీదొడ్డి ఎంపీహెచ్ఎస్కు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ శుక్రవారం పాఠశాల ఎదుట విద్యార్థులు నిరసన తెలిపార�
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.
Gadwala | కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు(Government schools) సమస్యలకు నిలయంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకో కపోవడం బడుగుల బిడ్డ �
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. హుమాయున్ నగర్ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆ�
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ కనపడడం కలకలం రేపుతున్నది. ఓ నలుగురు విద్యార్థులు గంజాయి తాగి పట్టుబడినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు.
రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు విద్యాబోధన జరుగుతున్నది. ఈ పాఠశాలలో సుమారు 80మంది విద్యార్థులు చదువుతుండగా పాఠాలు బోధించేందుకు మాత్రం ఇద్దరే ఉపాధ్య�
కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. బీబీపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 114 మంది విద్యార్థు�
పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ మెరుగైన విద్యకు పెద్దపీట వేస్తాం.. ఉమ్మ డి పాలమూరు జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తర కుమారుడి ప్రగల్భాలుగానే మిగులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 27వ చైర్మన్గా జోగుళాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడుకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకవడంపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ గురువా రం ఒక ప్రకటనలో హర్షం �
ప్రభుత్వ పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లు వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యలతో తమను బదిలీ చేయాలని, ఓడీ(ఆన్ డ్యూటీ) ఇవ్వాలని, వేరే చోటుకు డిప్యూటేషన్పై పంపించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరు�
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ కూర రఘోత్తంరెడ్డి కోరారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ఉచిత పథకాలతో పేదరిక నిర్మూలన సాధ్యం కాదని
నారాయణపేట జిల్లా మరికల్ మండలం జీబండ తండాలోని సర్కారు బడి సారు లేకుండా కొనసాగుతున్నది. గతంలో ఈ పాఠశాలలో విద్యార్థులు లేకపోయినా.. కేసీఆర్ ప్రభుత్వం ఉపాధ్యాయుడు రవీంద్రనాయక్ను నియమించింది. రవీంద్రనాయక