పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ కనపడడం కలకలం రేపుతున్నది. ఓ నలుగురు విద్యార్థులు గంజాయి తాగి పట్టుబడినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు.
రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు విద్యాబోధన జరుగుతున్నది. ఈ పాఠశాలలో సుమారు 80మంది విద్యార్థులు చదువుతుండగా పాఠాలు బోధించేందుకు మాత్రం ఇద్దరే ఉపాధ్య�
కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. బీబీపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 114 మంది విద్యార్థు�
పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ మెరుగైన విద్యకు పెద్దపీట వేస్తాం.. ఉమ్మ డి పాలమూరు జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తర కుమారుడి ప్రగల్భాలుగానే మిగులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 27వ చైర్మన్గా జోగుళాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడుకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకవడంపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ గురువా రం ఒక ప్రకటనలో హర్షం �
ప్రభుత్వ పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లు వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యలతో తమను బదిలీ చేయాలని, ఓడీ(ఆన్ డ్యూటీ) ఇవ్వాలని, వేరే చోటుకు డిప్యూటేషన్పై పంపించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరు�
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ కూర రఘోత్తంరెడ్డి కోరారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ఉచిత పథకాలతో పేదరిక నిర్మూలన సాధ్యం కాదని
నారాయణపేట జిల్లా మరికల్ మండలం జీబండ తండాలోని సర్కారు బడి సారు లేకుండా కొనసాగుతున్నది. గతంలో ఈ పాఠశాలలో విద్యార్థులు లేకపోయినా.. కేసీఆర్ ప్రభుత్వం ఉపాధ్యాయుడు రవీంద్రనాయక్ను నియమించింది. రవీంద్రనాయక
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో మరో 75 మంది స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు పొందనున్నారు. గత నెలలో జరిగిన ఉద్యోగోన్నతుల ప్రక్రియలో కొందరు ఉపాధ్యాయులు పదో�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఏమాత్రం సోయిలేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఒక పేరు తీవ్ర వివాదస్పదమైంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈ నెల 30 నుంచి పాఠశాలల్లో ‘తిథి భోజనం’ అనే కొత్త కార్యక్రమం ప్రారంభిం�
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు పాఠశాలల అభివృద్ధికి అధికారులు పోటీపడి బాధ్యతగా పనిచేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో చేపట్టిన అమ్మ ఆదర్శ పథకం పనులు నత్తకు నడక నేర్పేలా ఉన్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ఉమ్మడి కోటగిరి మండల వ్�
ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ తప్పక అమలు చేయాలని, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన విద్యను అందించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. పందిళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, బోధనాభ్�