పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది సర్కారు బడుల పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో
కార్పొరేట్ను తలదన్నేలా వసతులు, వి ద్యాబోధన అందుతుందని బడిబాట పేరుతో గొప్పలు చెప్పి తీరా ఆచరణలో మాత్రం
వసతుల సంగతి అ
మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్య పడుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక చెప్పారు. మహిళా సంఘాల మరింత బలోపేతానికే మహిళా శక్తి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్టు తెలిపారు.
సర్కారు బడిలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం బిల్లులు చె ల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు నలిగిపోతున్నా రు. దీంతో ఓ కాంట్రాక్టర్ తాను చేసిన పనులకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్లేందుకు యత్నించగా.. వ
Kahamm | విద్యార్థులకు చదువులు చెప్పి విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాల్సిన పాఠశాల అధికారుల నిర్లక్ష్యంతో పశువుల దొడ్డిలా(Cattle shed) మారింది. ప్రశాంతమైన వాతావరణంలో పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు పశువుల మందత�
గురుకులాల కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పేర్కొన్నారు.
మండలంలోని కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఉదయ్కుమార్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి ము ఖ్య అతిథులుగా హాజరై వి ద్యార్థులకు ప�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీలో గురువారం నిర్వహ�
ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన జరిగింది. పదో తరగతి మెమోను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశాడు.
అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొ
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో నల్లగొండ జిల్లా పురోగమించింది. 96.11శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 17వ స్థానం దక్కింది. మార్చి 18నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పరీక్షలకు జిల్లా
‘ఒక జన్మలో నేర్చుకున్న జ్ఞానం ఏడు జన్మలకు పనికివస్తుంది’ అంటాడు తమిళనాడుకు చెందిన తత్వవేత్త తిరుక్కురళ్. ఆ రాష్ట్రంలోని మదురై జిల్లా మేలూర్ తాలూకా కొడికులం గ్రామానికి చెందిన ఆయి అమ్మాళ్కు ఈ మాటలు స�
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉదయం 7.50 నిమిషాలకే పాఠశాలలకు చేరుకున్నారు. కొన్ని పాఠశాలల్లో సమయానికి పదిహేను నిమిషాల ముందుగానే వచ్చారు.
సరదాగా స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు క్వారీ నీటిలో మునిగి చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లమ్మబండకు చెందిన షేక్ అయాన్(15), షేక్ నవాజ్(15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువు�