కూతురిని కాపురానికి తీసుకెళ్లడం లేదనే మనోవేదనకు గురైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లుడిపై తుపాకీ గురి పెట్టి బెదిరించిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తల్లాడ మండలం గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మిట్టపల్లి, మల్సూర్�
వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహిస్తుండగా.. విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎండవేడిమి నుంచి సేదతీరేందుకు విద్యార్థులు బావుల
మా గ్రామం తలకొండపల్లి. వెయ్యి పైచిలుకు జనాభా ఉండేది. ఇప్పుడు రెండున్నర వేల పైమాటే. తలకొండపల్లి మహబూబు నగరు జిల్లా కలువకుర్తి తాలూకాలో చేరినది. ఈ శతాబ్దపు మొదటి దశాబ్దంలో మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏదీలే�
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు సత్యదూరంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి విద్యాశాఖ ఎఫ్�
ఈ సారి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అందరూ ఉత్తమ ఫలితాలను సాధించి అటు పాఠశాలకు, ఇటు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం బోరబ�
కనిపెంచిన కూతురును కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కొత్తకుంటపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. కొత్తకుంటపల్లికి చెందిన తగిలి తిరుపతయ్య
సర్కారు బడుల్లోనూ ఫీజులు వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థిని తల్లిదండ్రులు పేర్కొన్నారు. సోమవారం వారు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా..
సీఎం సార్.. తమ పాఠశాలలో నెలకొన్న టాయిలెట్లు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థినులు సీఎం రేవంత్రెడ్డికి పోస్టు కార్డులు �
బోర్డు మీద లెక్కలు చెప్తున్న ఈ సార్ను గుర్తుపట్టారా ? అవును.. కలెక్టర్ సారే. గురువారం బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద�
మండలంలోని ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అందె స్పందన కేవలం రూ.300లతో గాయపడిన వారి కోసం ఇన్నోవేటివ్ హ్యాండ్ రెస్ట్ ఫర్ ఫ్రాక్చర్ అనే పరికరాన్ని తయారు చేసినట్లు గైడ్ టీచర్ బాలాజీరావు గురువార
బీబీపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో మాజీ మంత్రి కేటీఆర్ తన నానమ్మ జ్ఞాపకార్థం రూ.2.50కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను బుధవారం ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.
సర్కారు బడుల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఉత్తీర్ణత పెంచడానికి ఉపాధాయ్యులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థుల�
School Holiday: అయోధ్య ఈవెంట్ కోసం ఓ స్కూల్కు సెలువు ఇచ్చారు. అయితే ఆ ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి నివేదిక కోరారు. తమ స్కూల్ వద్ద ఆలయాలు ఉన్నాయని, అందుకే సెలువు ఇచ్చినట్లు ఓ టీచర్ తెలిపారు.