మండలంలోని ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అందె స్పందన కేవలం రూ.300లతో గాయపడిన వారి కోసం ఇన్నోవేటివ్ హ్యాండ్ రెస్ట్ ఫర్ ఫ్రాక్చర్ అనే పరికరాన్ని తయారు చేసినట్లు గైడ్ టీచర్ బాలాజీరావు గురువార
బీబీపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో మాజీ మంత్రి కేటీఆర్ తన నానమ్మ జ్ఞాపకార్థం రూ.2.50కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను బుధవారం ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.
సర్కారు బడుల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఉత్తీర్ణత పెంచడానికి ఉపాధాయ్యులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థుల�
School Holiday: అయోధ్య ఈవెంట్ కోసం ఓ స్కూల్కు సెలువు ఇచ్చారు. అయితే ఆ ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి నివేదిక కోరారు. తమ స్కూల్ వద్ద ఆలయాలు ఉన్నాయని, అందుకే సెలువు ఇచ్చినట్లు ఓ టీచర్ తెలిపారు.
ఓటర్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా బూత్ స్థాయి అధికారులు చొరవ చూపాలని వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శనివారం వికారాబాద్ సంఘం లక్ష్మీబాయి ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏర్పాటుచేసిన ఓటు
18 ఏండ్లు నిండిన యువతీయువకులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఓటు నమోదు స్పెషల్ డ్రైవ్�
Pro-Khalistan graffiti | ప్రభుత్వ స్కూల్ గోడపై ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్ అనుకూల రాతలు కనిపించాయి. (Pro-Khalistan graffiti) ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో వాటిని చెరిపివేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకట్రావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ అంకతి రాజేశ్వరి-శేషన్న ఆధ్వర్యంలో
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో మైహోమ్ గ్రూపు సంస్థ, ఖుషీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మించిన ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని మంగళవారం మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, మైహోమ్ గ్రూపు సం�
సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డీగా భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన వేముల శ్రీనివాసులును నియమిస్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసులు నియామకం కావడంపై గ్రామంలో హర్షాతిరేక�
ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని వివిధ సంఘాల ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం వారు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యలను విన్నవించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వార్డులో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తెలిపారు. బుధవారం దరఖాస్తు స్వీకరణ సంబంధించి వివరాలు తెలిపారు. నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు దర
అద్దె చెల్లించలేదని ధరంపల్లి ప్రభుత్వ పాఠశాల(డబ్బాలో అద్దె ఇంటిలో కొనసాగుతుంది)కు యజమాని తాళం వేయడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. గురువారం డబ్బా ఎక్స్రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు.