భూమి కోసం దాతలు చేసిన నిరసనపై నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో బుధవారం అధికారులు విచారణ చేపట్టారు.
తమ భూమిని ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వగా ఇతర ప్రాంతంలో స్థలం చూపుతామని నేటికీ చూపకపోవడంతో దాతలు పాఠశాల ఆవరణలో వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన ఉప్�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. కూసుమంచి హైస్కూల్ను మంగళవారం తనిఖ�
ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈవో కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు.
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది సర్కారు బడుల పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో
కార్పొరేట్ను తలదన్నేలా వసతులు, వి ద్యాబోధన అందుతుందని బడిబాట పేరుతో గొప్పలు చెప్పి తీరా ఆచరణలో మాత్రం
వసతుల సంగతి అ
మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్య పడుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక చెప్పారు. మహిళా సంఘాల మరింత బలోపేతానికే మహిళా శక్తి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్టు తెలిపారు.
సర్కారు బడిలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం బిల్లులు చె ల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు నలిగిపోతున్నా రు. దీంతో ఓ కాంట్రాక్టర్ తాను చేసిన పనులకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్లేందుకు యత్నించగా.. వ
Kahamm | విద్యార్థులకు చదువులు చెప్పి విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాల్సిన పాఠశాల అధికారుల నిర్లక్ష్యంతో పశువుల దొడ్డిలా(Cattle shed) మారింది. ప్రశాంతమైన వాతావరణంలో పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు పశువుల మందత�
గురుకులాల కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పేర్కొన్నారు.
మండలంలోని కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఉదయ్కుమార్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి ము ఖ్య అతిథులుగా హాజరై వి ద్యార్థులకు ప�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీలో గురువారం నిర్వహ�
ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన జరిగింది. పదో తరగతి మెమోను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశాడు.
అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొ