జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలబాలికలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సీఎం నివాళులు అర్పించారు.
విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్ష్టేషన్ పరిధి ప్రగతినగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్లోని ప్రగతినగర్ కాలన�
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు.
ప్రతి ఒక్కరికి చదువు అందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్రా వు అన్నారు. ఆర్సీపురం డివిజన్ శ్రీనివాస్నగర్కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మనఊరు..మనబడి’ కార్యక్రమంలో భ
సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభు త్వ పాఠశాల అంటే తనకెంతో ఇష్టమని, ఉపాధ్యాయులంటే ఇం కా ఇష్టమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇఫ్లూలో శిక్షణ పొందిన వి
టీచర్లను నియమించి తమకు సరైన విద్యాబోధన అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మండలంలోని టీటీదొడ్డి ఎంపీహెచ్ఎస్కు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ శుక్రవారం పాఠశాల ఎదుట విద్యార్థులు నిరసన తెలిపార�
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.
Gadwala | కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు(Government schools) సమస్యలకు నిలయంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకో కపోవడం బడుగుల బిడ్డ �
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. హుమాయున్ నగర్ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆ�
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ కనపడడం కలకలం రేపుతున్నది. ఓ నలుగురు విద్యార్థులు గంజాయి తాగి పట్టుబడినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు.
రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు విద్యాబోధన జరుగుతున్నది. ఈ పాఠశాలలో సుమారు 80మంది విద్యార్థులు చదువుతుండగా పాఠాలు బోధించేందుకు మాత్రం ఇద్దరే ఉపాధ్య�
కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. బీబీపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 114 మంది విద్యార్థు�
పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ మెరుగైన విద్యకు పెద్దపీట వేస్తాం.. ఉమ్మ డి పాలమూరు జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తర కుమారుడి ప్రగల్భాలుగానే మిగులు