పెద్దపల్లి (Peddapalli) జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కిష్టంపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్వీపర్గా పనిచేస్తున్న బండి మల్లయ్య పాముకాటుతో మృతి చెందారు. విధుల్లో �
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 16మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, దవాఖానకు తరలించి చికిత్స అందించారు. బుధవా రం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు.. రోజు మాదిరిగానే విద్యార్�
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరును అరికట్టేందుకు ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధ్యాయుల ఫొటోలను పాఠశాలల్లో ప్రదర్శించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట�
పేదరికంలో పుట్టినా తమ ఆలోచనలతో అద్భుతాలను సృష్టిస్తున్నారు ఇద్దరు విద్యార్థినులు. పలు పరికరాల త యారీలో ప్రతిభ కనబర్చి ప్రముఖుల ప్రశంసలందుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర, సౌత్ ఇండియా స్థాయి సైన్స్ ఫేర్లల
నేటి నుంచి రాష్ట్రంలోని 74 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ‘పీఎంశ్రీ’ ప్రీ ప్రైమరీ క్లాసు లు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆరేండ్లలోపు పిల్లల కోసం ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అడ్డదారుల�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కొమ్ము రాజేందర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపైర్గా ఎంపికైనట్టు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్కుమా�
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఉడకని అన్నం వడ్డించారు. దీంతో విద్యార్థులు తినలేక పడేసి పస్తులుండాల్సి వ చ్చింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తరచూ జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎట్టకేలకు స్పందించారు. విద్యార్థులకు పరిశుభ్రవాతావరణంలో పౌష్టికాహారం అంచించాలని జిల్లా క
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ బడుల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో మాగనూరు, కృష్ణ మండలాల్లో జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలం ఆకస్మికంగా పర్యటించారు. కేజీబీవీ స్కూళ్�
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ అనేక సమస్యలు తిష్ఠవేసి దర్శనమిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులను విడుదల చేసి పాఠశాలలను అభివృ�
సకాలంలో బస్సులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు బీర్కూర్లో బుధవారం ధర్నాకు దిగారు. బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కిష్టాపూర్ గ్రామ విద్యార్థులు బీర్కూర్-పొ�
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలబాలికలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సీఎం నివాళులు అర్పించారు.
విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్ష్టేషన్ పరిధి ప్రగతినగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్లోని ప్రగతినగర్ కాలన�
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు.
ప్రతి ఒక్కరికి చదువు అందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్రా వు అన్నారు. ఆర్సీపురం డివిజన్ శ్రీనివాస్నగర్కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మనఊరు..మనబడి’ కార్యక్రమంలో భ