బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పరిగి ఎంఈవో గోపాల్ అన్నారు. శనివారం పరిగి మండల పరిధిలోని నస్కల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజయ్యతో కలిసి బడిబాట కార్యక్రమా�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు డీఈవో సామినేని సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మేనేజ్మెంట్ల కింద పని�
పో టితత్వం పెరుగుతున్న తరుణంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని మ�
సమాజంలోని సకల వర్గాల ప్రజలందరి సంపూర్ణ సహాయ సహకారాలతోనే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం చేకూరుతుందని రాయపర్తి (Raiparthy) జడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్ గారె కృష్ణమూర్తి అన్నారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులు పేరెంట్ టీచర్ సమావేశం సాక్షిగా కొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్ జడ్పీహెచ్ఎస్లో చోటుచేసుకుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను తీర్చిదిద్దుతూ వారి జీవితాలను బాగు చేసే సువర్ణవకాశం టీచర్లకు లభించిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. ఖమ్మంలోని హార్వెస్ట్ పాఠశాలలో ఉపాధ్యా�
బాలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఇసుక, కంకర డంపింగ్పై ‘పాఠశాలా.. డంపింగ్ యారా’్డ అనే శీర్షికతో ‘నమస్తే’లో కథనం రావడంతో అధికారులు స్పందించారు. పాఠశాల మైదానంలో ఉన్న ఇసుక, కంకర, డస్టును ఏఈ వినీల్ గౌడ్ దగ్గరుం
Government School | ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలున్న ఉపాధ్యాయులు ఉంటారని.. వారి పర్యవేక్షణ, బోధనతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని సిద్దిపేట జిల్లా సెక్టోరియిల్ అధికారి భాస్కర్, ఎంఈవో రచ్చ కిష్టయ్య అన�
సుమారు యాభై ఏండ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. పదవీ విరమణ కూడా చేశారు. ప్రస్తుతం 64 ఏండ్ల వయసు వచ్చినప్పటికీ యాభై ఏండ్ల క్రితం తమకు విద్యా
sultanabad | పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, నాయకులు కాసర
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంక్లో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్ర
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అనే ఓ పాటకు సరిగ్గా సరిపోయేలా నాలుగో తరగతి చిన్నారి తనకు వచ్చిన ప్రశ్నకు రాసిన జవాబును చూస్తే అర్థమవుతున్నది.
మండలంలోని లక్ష్మీపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం తెలుగు సంవత్సర శ్రీవిశ్వావసు నామ ఉగాది వేడుకలను విద్యార్థులు వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక, జెడ్పీహెచ్ఎస్ ఆవరణల్లో సరస్వతి దేవి చిత్ర
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను (Government School) నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని అలాగే గాలికివదిలేశారు. పెంబి మండల కేంద్రంలోని సర్కారు బడి శిథి