‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అనే ఓ పాటకు సరిగ్గా సరిపోయేలా నాలుగో తరగతి చిన్నారి తనకు వచ్చిన ప్రశ్నకు రాసిన జవాబును చూస్తే అర్థమవుతున్నది.
మండలంలోని లక్ష్మీపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం తెలుగు సంవత్సర శ్రీవిశ్వావసు నామ ఉగాది వేడుకలను విద్యార్థులు వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక, జెడ్పీహెచ్ఎస్ ఆవరణల్లో సరస్వతి దేవి చిత్ర
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను (Government School) నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని అలాగే గాలికివదిలేశారు. పెంబి మండల కేంద్రంలోని సర్కారు బడి శిథి
బీఆర్ఎస్ హయాంలో ‘పల్లె ప్రకృతి వనాలు’ ఎంతో ఆహ్లాదాన్ని పంచాయి. రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే చెట్లతో పచ్చగా కళకళలాడుతూ కనిపించాయి. పల్లె ప్రజలు కూడా పట్టణ ప్రజల మాదిరి పార్కుల్లో ఉదయం, సాయంత్రం సంతోషం�
ఖిలావరంగల్ (Warangal) మధ్య కోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 25 వసంతాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1997-98 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు తమకు విద్య నేర్పిన గురువులను ఘనంగ
ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించవచ్చని, విద్యార్థులను ఆకర్షించవచ్చని నిరూపిస్తున్నారు కుబ్యానాయక్ తండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ఈ పాఠశాలకు 2024 డీఎస్సీ నుంచి నూతనంగా వచ్చ�
Skate board Donation | కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని విఠల్వాడి తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు విట్టల్వాడి తండా నివాసి మదన్ సింగ్ పిల్లలు ఆడుకునే జారుడుబల్లను వితరణ చేశారు.
పెద్దపల్లి (Peddapalli) జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కిష్టంపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్వీపర్గా పనిచేస్తున్న బండి మల్లయ్య పాముకాటుతో మృతి చెందారు. విధుల్లో �
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 16మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, దవాఖానకు తరలించి చికిత్స అందించారు. బుధవా రం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు.. రోజు మాదిరిగానే విద్యార్�
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరును అరికట్టేందుకు ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధ్యాయుల ఫొటోలను పాఠశాలల్లో ప్రదర్శించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట�
పేదరికంలో పుట్టినా తమ ఆలోచనలతో అద్భుతాలను సృష్టిస్తున్నారు ఇద్దరు విద్యార్థినులు. పలు పరికరాల త యారీలో ప్రతిభ కనబర్చి ప్రముఖుల ప్రశంసలందుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర, సౌత్ ఇండియా స్థాయి సైన్స్ ఫేర్లల
నేటి నుంచి రాష్ట్రంలోని 74 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ‘పీఎంశ్రీ’ ప్రీ ప్రైమరీ క్లాసు లు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆరేండ్లలోపు పిల్లల కోసం ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అడ్డదారుల�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కొమ్ము రాజేందర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపైర్గా ఎంపికైనట్టు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్కుమా�
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఉడకని అన్నం వడ్డించారు. దీంతో విద్యార్థులు తినలేక పడేసి పస్తులుండాల్సి వ చ్చింది.