ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 123 మంది విద్యార్థులు, ప్రీ ప్రైమరి విద్యార్థులు 20 మంది మొత్తం 143 మంది విద్యార్తులు ఈ ఏడాది చదువు�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని ,విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలను వితరణ చేశా�
Neredumet | విద్యార్థులు చదువుతో పాటు వివిధ రకాల పోటీల్లో రాణించాలంటే లక్ష్య సాధనతో పాటు నిరంతరం కృషి చేయాలని అక్షర కౌముది సంస్థ అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మి అన్నారు.
ఖమ్మం జిల్లాలో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తితో పోల్చితే ఉపాధ్యాయుల సంఖ్య అవసరానికి మించి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉపాధ్యాయుల సర్దుబా
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సేవ చేయడం ద్వారా విద్యాభ్యాసంలో ఉత్తేజాన్ని పెంచి, వారికి అవసరమైన వనరులు అందించడంతో ఎంతో సహాయపడుతుందని శాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక ప
గంగాధర మండలంలోని కొండాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది 21 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 73 మందికి చేరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ‘విద్యా విశ్వోత్సవం– ప్రతి అడుగు చదువు వైపు’ అనే థీమ్
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకోని గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేతులకు గోరింటాకు పెట్టుకుని విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు సందడ
మరికల్ మండలంలోని పస్పుల ప్రాథమిక పాఠశాల చిన్నపాటి వర్షానికి కుంటలా మారడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాల ప్రహరీని ఇటీవల రూ.8.25 లక్షలతో నిర్మించారు. అయితే పాఠశాలలో
గ్రామంలోని విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు మొగ్గుచూపడంతో ప్రజలంతా ఏకమై ప్రభుత్వ బడిని బతికించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులను స్కూల్కు తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రైవేటు బస్సులను
రేణికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్ లో పూర్వ విద్యార్థులు అంతా కలిశా
బాసర ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. నాలుగు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, మరో రెండింటిని ఎత్తుకెళ్లారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను గాలికి వదిలేశారని మహేశ్వర ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదని, విద్యార్థులకు మంచినీళ్లు అందించ�
Sulthanabad | పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలోని గత కొంతకాలంగా మూతబడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవారం తిరిగి ప్రారంభించారు.
రెండేండ్లుగా బకాయి ఫీజులు చెల్లించకపోవడంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యకు తమ పిల్లలు దూరం అవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.