ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు రూ.2 వేల నగదును బహుమానంగా అందజేయనున్నట్టు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ సర్పంచ్ జీల రాజుయాదవ్ ప్రకటించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ సర్కారు బడిలో పిల్లలను చేర్పిస్తే రూ.2వేల నగదు అందజేస్తానని సర్పంచ్ జీల రాజు యాదవ్ ప్రకటించారు. శానగొండ గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న స్థలానికి వెళ్లి కూలీలకు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగినట్టు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ఎన్రోల్మెంట్ పెరిగిందా? తగ్గిం
జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోజురోజుకూ ప్రైవేట్ పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. ఏడాదికేడాది పదో తరగతి పరీక్షల్లో �
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలనే ప్రభుత్వ సంకల్పం ఖమ్మం జిల్లాలో బహు దూరంలో ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే రెండు జతల దుస్తులను విద్యార్థులకు అందిస్తామ
పీఎం జన్మన్ పథ కం కింద చెంచులకు ఇండ్లు మంజూరైనా నేటికి ఇండ్ల నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదని హౌసింగ్ అధికారులపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆగ్ర హం వ్యక్తం చేశారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్లు తాళం వేశారు. మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని రూ.20 లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే ఇందుకు సంబంధ
ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించి 7 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన తనకు బెనిఫిట్స్ అందక ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నానని ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఆవేదన వ్యక్తంచేశాడు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ క్రమంలో, పాతకాలపు కఠినమైన శిక్షా పద్ధతుల కంటే, విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వారిని సరైన మార్గంలో పెట్టే ‘పాజిటివ్ డిసిప్లిన్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులను విహారయాత్రకు తీసుకువెళ్లారు.
Students Massage | ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్ చేయించుకున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆ టీచర్ను సస్పెండ్ చేశా�
మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రోజు మాదిరిగా శనివారం ఉదయం విద్యార్థులకు రాగి జావ అందించారు.
Iron Tablets: చంద్రాపూర్ జిల్లాలోని ఓ జిల్లా పరిషత్ స్కూల్ లో 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అధిక డోసులో ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు.