రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో మైహోమ్ గ్రూపు సంస్థ, ఖుషీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మించిన ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని మంగళవారం మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, మైహోమ్ గ్రూపు సం�
సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డీగా భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన వేముల శ్రీనివాసులును నియమిస్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసులు నియామకం కావడంపై గ్రామంలో హర్షాతిరేక�
ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని వివిధ సంఘాల ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం వారు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యలను విన్నవించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వార్డులో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తెలిపారు. బుధవారం దరఖాస్తు స్వీకరణ సంబంధించి వివరాలు తెలిపారు. నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు దర
అద్దె చెల్లించలేదని ధరంపల్లి ప్రభుత్వ పాఠశాల(డబ్బాలో అద్దె ఇంటిలో కొనసాగుతుంది)కు యజమాని తాళం వేయడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. గురువారం డబ్బా ఎక్స్రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సకల వసతులతో కూడిన గుణాత్మక విద్య అందుతున్నదని జిల్లా విద్యాధికారి(డీఈవో) ఎల్లంకి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగపరచుకుని విద్యార్థు�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని విద్యాశాఖ అధికారులు క్రమంగా విస్తరిస్తున్నారు. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు అక్టోబర్ 6న ఈ పథకాన్ని ప్రవేశపెట�
ప్రతిరోజు పాఠశాలలకు పిల్లలు వస్తున్నారా? లేదా? తరగతి గదిలో పిల్లలు ఉంటున్నారా? లేదా? అనే విషయం తెలియాలంటే అటెండెన్స్ తీసుకోవటం తప్పనిసరి. అయితే ఒకప్పుడు ఉపాధ్యాయులు పిల్లల పేర్లు లేదా వారి రోల్నెంబర్
తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల్లోని విద్యార్థుల ఆకలితీర్చేందుకు ‘సీఎం బ్రేక్ఫాస్ట్ పథ కాన్ని ప్రారంభించింది. తొలిసారిగా హైస్కూల్ విద్యార్థులకూ బ్రేక్పాస్ట్ను అమలు చేయనున్నారు.
సర్కార్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నదని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు.