సీఎం సార్.. తమ పాఠశాలలో నెలకొన్న టాయిలెట్లు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థినులు సీఎం రేవంత్రెడ్డికి పోస్టు కార్డులు పంపారు. సోమవారం వారు పీడీఎస్యూ ఆధ్వర్యంలోఆ పోస్టుకార్డులను ప్రదర్శించారు.
– గట్టు