రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లు విడుదల చ�
KU Hostel | కాకతీయ యూనివర్సిటీ (కేయూ) హాస్టల్ మెస్లో ఆదివారం ఉదయం విద్యార్థులకు అందించిన ఉప్మాలో పురుగులు కనిపించడం కలకలం రేపింది. టిఫిన్లో పురుగులు గుర్తించిన విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూని�
OSD Post | కాకతీయ యూనివర్సిటీ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పోస్టు నుంచి వెంకట్రామిరెడ్డిని తొలిగించాలని పరిశోధక విద్యార్థులు సుమన్, తిరుపతి, రాజారాం డిమాండ్ చేశారు.
Basara IIIT | బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని మృతిపై తోటి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీసీ రావాలంటూ ఆయన గెస్ట్హౌ�
‘పురుగుల అన్నం తినలేకపోతున్నాం.. భోజనం నాణ్యత లేకుండా వండుతున్నారు.. అడిగితే టార్గెట్ చేసి బూతులు తిడుతున్నారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయా లి’.. అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. బుధవారం నాగర్కర్న
ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల కొరతపై విద్యార్థులు నిరసన తెలిపారు. తక్షణమే అధ్యాపకులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమకు పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు లేరని ఆరోపిస్తూ ఓయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నా
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థినులు మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ 2022లో మహబూబాబాద్
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ ఎంత దారుణం ఉన్నదో తెలిపే మరో ఘటన ఇది. పురుగుల అన్నం తినలేక, బాత్రూం కడిగే బ్రష్లతో వంటపాత్రలు శుభ్రం చేస్తున్నారని, పైకప్పు పెచ్చులూడుతున్నా పట్టించుకోవడం లేదని, చలికి గ
Protest | ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నిరసన సెగ తగలింది. సీఎం వాహనం క్యాంపస్లోకి ప్రవేశించగానే విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధ
విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని, సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని టెస్సా రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈర్ల ప్రసాద్లు డిమాండ్ చేశారు. �