Kamal Hassan | దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ప్రముఖ నటుడు, మక్కల్ నీది మైయమ్ పార్టీ అధ్యక్షుడు (MNM party chief) కమల్ హాసన్ (Kamal Hassan) విద్యార్థులకు తన మద్దతు ప్రకటించారు. 'కాక�
CJP counter | నీట్ పేపర్ లీకేజీపై(NEET) దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
దేశంలో 22లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమైనట్టుగా ప్రజలు భావిస్తున్నారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు చేస్�
నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు చేసిన విద్యార్థులపై శిక్షాత్మక, ప్రతీకార చర్యలు తీసుకోవద్దంటూ పర్యావరణ ఉద్యమకారుడు వాంగుచుక్ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయ�
‘మాకు వీడియోల పట్ల ఆసక్తి లేదు. వాటిని చూసే సమయం మాకు లేదు’ అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. సీజేపీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడి విషయంలో సుప్ర
ఢిల్లీలోవిద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసుల అణచివేత ఘటనలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రజాస్వామ్యంలో ఘర్షణల కంటే చర్చలే ఎప్పుడైన�
Rahul Gandhi | నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు, జెన్జీ యువత, విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో నెలరోజుల నుంచ�
Congress | నిరుద్యోగులు, విద్యార్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని తెలంగాణ నిరుద్యోగ యువత తీవ్రస్థాయిలో నిరసిస్తున్నది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ స్వయంగా ఇచ్చిన హామీలు అమలుచేయని వైనంపై నిరుద
Revanth Reddy | విద్యార్థుల హకుల కోసం దేశ రాజధానిలో కాంగ్రెస్ చేపట్టిన పోరాటం ద్వారా రాహుల్గాంధీ జాతీయ స్థాయిలో మైలేజ్ సాధించే ప్రయత్నం చేశారు. అది గమనించి పలు రాష్ట్రాల కాంగ్రెస్ అగ్రనేతలు, మిత్రపక్ష నాయకు�
ఏడాది నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేస్తూ అనంతారం జడ్పీహెచ్ఎస్ ఎదుట విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు.
‘పెండింగ్ ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకెప్పుడిస్తరు?. బకాయిలు చెల్లించకుండా 14లక్షల మంది పేద విద్యార్థులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది’ అని విద్యార్థులు మండిపడ్డారు