కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ ఎంత దారుణం ఉన్నదో తెలిపే మరో ఘటన ఇది. పురుగుల అన్నం తినలేక, బాత్రూం కడిగే బ్రష్లతో వంటపాత్రలు శుభ్రం చేస్తున్నారని, పైకప్పు పెచ్చులూడుతున్నా పట్టించుకోవడం లేదని, చలికి గ
Protest | ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నిరసన సెగ తగలింది. సీఎం వాహనం క్యాంపస్లోకి ప్రవేశించగానే విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధ
విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని, సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని టెస్సా రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈర్ల ప్రసాద్లు డిమాండ్ చేశారు. �
ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎంజీ యూ పరిధిలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఇంజినీరి�
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంటును విడుదల చేయాలని డిమాండ్ చే
RSP | షాద్నగర్ బైపాస్ రోడ్డుపై సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అసలేం జరుగుతున్నది తెలంగాణలో అని సీఎ
Residential Degree College | గురుకుల విద్యార్థినులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థినుల పట్ల పోలీసులు అరాచకంగా ప్రవర్తించారు.
బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదా? అని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు బొర్ర నాగరాజు ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక�
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం లేదని, అందులో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటని ఏబీవీపీ నాయకులు లోకేశ్, వెంకటేశ్ ఆరోపించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపో�