అల్వాల్లోని సెయింట్ మైకేల్స్ పాఠశాలలో చిన్నారులను సెల్లార్లో కూర్చొబెట్టి పాఠాలు బోధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్కూల్ ఎదుట రెండు గంటల పాటు ఆందోళన చేశారు.
పురుగులు పట్టిన అన్నం..నీళ్ల చారు తాము తినలేమంటూ రంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
పురుగులు పట్టిన అన్నం..నీళ్ల చారు పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో శుక్రవా రం చోటు చేసుకుంది.
త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్ని కలలోపే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యార్థి జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్ రాజుగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల నిరుద్యోగు�
విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. ఈ మేరకు వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో కలిసి ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ జ�
ప్రజాప్రతినిధులు, అధికారుల అసమర్థ పాలనలో పాలమూరు యూనివర్సిటీ వసతి గృహ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నామంటూ ఆందోళనకు దిగారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీ ప్రధాన ముఖద్వారం ఎదుట బైఠాయించి నిరసన చేప�
Nizamabad | బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు.
గౌలిదొడ్డి సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కళాశాలను యథావిధిగా కొనసాగించాలని, మెరిట్ ప్రాతిపదికన విద్యార్థుల తరలింపును తక్షణమే నిలిపేయాలని కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సాం
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఇంటర్ కళాశాలలకు అఫిలియేషన్ రెన్యువల్ కాకపోవడం అ యోమయానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఆయా కళాశాలలు ముందస్తు ప్రవేశాలు(ఆఫ్లైన్లో) తీసుకొని ఉండడంతో విద్యార్థులతోపాటు తల్లి
చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు గత మూడు నెలలుగా స్టైఫండ్ ఇవ్వడం లేదని సోమవారం కళాశాల ముందు ధర్నా నిర్వహించారు.
ప్రైవేటు వైద్య కళాశాల్లో ఇంటర్న్స్, పీజీ విద్యార్థులకు ైస్టెపెండ్ చెల్లించాలని శనివారం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్యార్థులు నల్లబ్యాండ్లు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ‘జూడా’ల పిలుపు మేరకు చల్మెడ
కాకతీయ యూనివర్సిటీలో పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కేయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగినప్పటికీ అధ�