RSP | షాద్నగర్ బైపాస్ రోడ్డుపై సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అసలేం జరుగుతున్నది తెలంగాణలో అని సీఎ
Residential Degree College | గురుకుల విద్యార్థినులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థినుల పట్ల పోలీసులు అరాచకంగా ప్రవర్తించారు.
బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదా? అని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు బొర్ర నాగరాజు ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక�
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం లేదని, అందులో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటని ఏబీవీపీ నాయకులు లోకేశ్, వెంకటేశ్ ఆరోపించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపో�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాం డ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర�
టీచర్ కావాలంటూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినిలు గురువారం రోడ్డెక్కి రహదారిపై ధర్నా చేశారు.
విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఖమ్మం నగరంలో సోమవారం భారీ ప్రదర్శన న�
అల్వాల్లోని సెయింట్ మైకేల్స్ పాఠశాలలో చిన్నారులను సెల్లార్లో కూర్చొబెట్టి పాఠాలు బోధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్కూల్ ఎదుట రెండు గంటల పాటు ఆందోళన చేశారు.
పురుగులు పట్టిన అన్నం..నీళ్ల చారు తాము తినలేమంటూ రంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
పురుగులు పట్టిన అన్నం..నీళ్ల చారు పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో శుక్రవా రం చోటు చేసుకుంది.
త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్ని కలలోపే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యార్థి జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్ రాజుగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల నిరుద్యోగు�