సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు తమకు పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపిస్తూ కళాశాల ఆవరణలో ధర్నాకు దిగారు. విషయం తెలుస�
ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లోని పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంటే ఓర్వలేని సీఎం రేవంత్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నారని జాతీయ బీసీ �
ప్రభుత్వం జీవో నంబర్ 97 పేరుతో లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నదని, సెప్టెంబర్ 7లోగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే లక్ష మంది విద్యార్థులతో సెక్రటేరియట్ను ముట్టడిస
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ కోర్సు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి చెం�
పాలిటెక్నిక్ విద్యతో పాలిటిక్స్ ఆడొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు జారీ చేసిన జీవో -97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివ�
Polytechnic students | సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ తీసేయాలని, జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు (Polytechnic students) నిరసన చేపడుతున్నారు.
KTR | విద్యార్థుల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండపై ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97ను తీసుకువచ్చి పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు సర్కార్పై కన్నెర్ర జేశారు. శుక్రవా�
పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలాప్రభుత్వం తీసుకువచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ప్ర�
కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ధర్న�
Nalgonda | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీం జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
Nomula Bhagat | పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నాశనం చేస్తూ కాంగ్రెస్ సర్కారు జారీచేసిన జీవో 97 ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, బీఆర్ఎస్ నాయ�
Politehnic Students | రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని గద్వాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.