ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అనే మొబైల్ యాప్ ద్వారా హాజరు వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నది. ఈ నిర్ణయ�
ఫుడ్ పాయిజన్ ఘటనల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై జాతీయ మానవ హకుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువుతో పోరాడి గత ఏ�
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గుప్తనిధుల వేటకు పాల్పడుతూ పోలీసులకు దొరికిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. మాగనూరు మండలం ఉజ్జల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సాయిబాబా.. నాగర
కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు తమ స్వహస్తాలతో తయారు చేసిన రాఖీని ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు. రక్షాబంధన్ సందర్భంగా ముందస్తు వేడుకలను గురువా�
78 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో నేటికీ విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షగానే మారిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఘనపూర్ ప్రభుత్వ పాఠశాల
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి ప్రాథమిక పాఠశాలకు సోమవారం దాస్ సేవా సమితి ఆధ్వర్యంలో డిల్లీ పబ్లిక్ స్కూల్స్ సీఈవో మల్క యశస్వి సహకారంతో రూ.లక్ష విలువ గల 20 డబుల్ డెస్క్ బెంచెస్ వ�
ఈ విద్యాసంవత్సరం కొత్తగా 41 స్కూళ్లను ప్రారంభించగా వీటిల్లో 1,565 మంది మాత్రమే చేరారు. వెయ్యి మంది వరకు సంగారెడ్డి జిల్లాలోనే ప్రవేశాలు పొందారు. ఈ జిల్లాలో ఆరు స్కూళ్లల్లో వెయ్యి మంది వరకు చేరగా, 35 స్కూళ్లల్ల�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలకు సాయం చేయడం తప్పా? విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు విరాళం ఇస్తే నేరమా? ప్రభుత్వ బడులకు ఎవ్వరూ ఏమీ ఇవ్వకూడదని ఏదైనా నిబంధన ఉందా? అలా చేయడం నిషిద్ధమా? ఇవ్వకూడదని �
రాజస్థాన్లోని ఝాలవర్లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది (School Building Collapse ). దీంతో నలుగురు చిన్నారులు మరణించారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమంయంలో ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల ఒక్కసా�
ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 123 మంది విద్యార్థులు, ప్రీ ప్రైమరి విద్యార్థులు 20 మంది మొత్తం 143 మంది విద్యార్తులు ఈ ఏడాది చదువు�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని ,విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలను వితరణ చేశా�
Neredumet | విద్యార్థులు చదువుతో పాటు వివిధ రకాల పోటీల్లో రాణించాలంటే లక్ష్య సాధనతో పాటు నిరంతరం కృషి చేయాలని అక్షర కౌముది సంస్థ అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మి అన్నారు.