శిథిల స్థితిలో నిర్మాణాలు.తాగునీరు లేని తరగతి గదులు. విరిగిన బెంచీలు. ముక్కలైపోయిన కుర్చీలు. పిడికెడు మంది విద్యార్థులు. ఇదంతా ఆమె బాధ్యత తీసుకోవడానికి ముందు మాట. అర్చన నోగూరి ప్రధానోపాధ్యాయురాలి హోదాలో
నేటి విద్యార్థులదే రేపటి భవిష్యత్తు. విద్యాసంస్థలు రేపటి పౌరులను తయారుచేసే విజ్ఞాన కేంద్రాలు. భావిభారత పౌరుల సర్వతోముఖాభివృద్ధి తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. కానీ సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో తెల�
ప్రభుత్వ విద్యా విధానం బలోపేతానికి చర్యలు చేపడుతున్న రాష్ట్ర సర్కారు.. పాఠశాల విద్యార్థులకు బలవర్ధకమైన పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నది.
UP Schools | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పురుగులతో ఉన్న భోజనం వడ్డించిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. సంబల్ జిల్లా ఆదంపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పుర�
పిల్లల కోసం పెద్దలు కథలు రాయడం ఎంత కష్టమో. పిల్లల కోసం పెద్దలు ఆ కథలు చదవడం కూడా అంతే కష్టం. అయితే, ఇష్టం ఉంటే ఏదీ కష్టం కాదని అంటున్నారు గజ్వేల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయిని డాక్టర్ సిరిస�
మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా గ్రామం ముస్తాబవుతున్నది. ఇప్పటికే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారాయి. ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా మారింది. మంత్రి కేటీఆర్ తన నానమ్మ జ్ఞాపకార్థం రూ.2.50 కోట్లతో �
పత్తిపాక సరారు బడి కార్పొరేట్కు దీటుగా సరికొత్త హంగులతో మెరిసిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కింద ఇక్కడి ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలల ఆధునీకరణకు రూ.90లక్షలు మంజూరు చేసి రూపురేఖలను మ
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న సర్కారు బడిలో మౌలిక సద�
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో కార్పొరేటుకు దీటుగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటున్నది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చుతున్న
విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గతేడాది తొలిమెట్టు కార్యక్రమం సత్ఫలితాలు సాధించింది.
నేను పోతా డాడీ... సర్కారు పాఠశాలకు అంటూ విద్యార్థులు ప్రభుత్వ బడులకు క్యూ కడుతున్నారు... మన ఊరు-మన బడి కార్యక్రమంతో సీఎం కేసీఆర్ సర్కారు బడుల రూపు రేఖలే మార్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థలో ఉన్న పా�