Lions Club | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ నిర్వాహకులు వివిధ రకాల సామగ్రిని బహుకరించి సేవా గుణాన్ని చాటుకున్నారు.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లిలో సర్కార్ బడులను పరిరక్షించుకునేందుకు గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కార్ బడులకు పిల్లలను పంపిస్తే ఇంటి, నల్లా పన్నులను మ�
వేసవి సెలవుల అనంతరం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యా సంవత్సరం తొలి రోజే విద్యార్థులు, తల్లిదండ్రులకు స్వాగతం పలకాల్సిన ప్రభుత్వ బడులు.. సమస్యలతో కొట్ట�
రాష్ట్రంలో 23వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ, విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగు
ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు రూ.2 వేల నగదును బహుమానంగా అందజేయనున్నట్టు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ సర్పంచ్ జీల రాజుయాదవ్ ప్రకటించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ సర్కారు బడిలో పిల్లలను చేర్పిస్తే రూ.2వేల నగదు అందజేస్తానని సర్పంచ్ జీల రాజు యాదవ్ ప్రకటించారు. శానగొండ గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న స్థలానికి వెళ్లి కూలీలకు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగినట్టు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ఎన్రోల్మెంట్ పెరిగిందా? తగ్గిం
జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోజురోజుకూ ప్రైవేట్ పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. ఏడాదికేడాది పదో తరగతి పరీక్షల్లో �
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలనే ప్రభుత్వ సంకల్పం ఖమ్మం జిల్లాలో బహు దూరంలో ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే రెండు జతల దుస్తులను విద్యార్థులకు అందిస్తామ
పీఎం జన్మన్ పథ కం కింద చెంచులకు ఇండ్లు మంజూరైనా నేటికి ఇండ్ల నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదని హౌసింగ్ అధికారులపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆగ్ర హం వ్యక్తం చేశారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్లు తాళం వేశారు. మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని రూ.20 లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే ఇందుకు సంబంధ