Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువుకునేందుకు గుడి ఆవరణే దిక్కయ్యింది. ఇక్కడి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతుండడంతో ఇటీవల
CJP attacked: స్కూల్ టీక్ కరో కాంపేన్లో భాగంగా రాజస్థాన్లోని ఓ ప్రభుత్వ స్కూల్కు వెళ్లేందుకు సీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఆ సమయంలో గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. కొట్టి వెనక్కి పంపించా�
బౌరంపేట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విషసర్పాలకు నిలయంగా మారుతున్నదని పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారం రోజుల వ్యవధిలోనే నాలుగుసార్లు పాఠశాల ప్రాంగణంలో పాములు కనిపించడ�
Sangareddy | విద్యార్థులకు సురక్షిత వాతావరణంలో విద్య అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలే ఇప్పుడు భయానికి నిలయంగా మారింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం పూర్తిగా శిథిల�
వర్షం పడితే ఆ పాఠశాలలోని విద్యార్థులు నిలబడే విద్యాభ్యాసం చేయాల్సి వస్తు న్నది. జోరుగా వర్షం కురిస్తే ఆ బడి భవనం ఊరుస్తుంది. దీంతో ఆ విద్యార్థులు ఇంటి బాట పట్టాల్సిందే. చినుకుపడితే పాఠశాల అంతా చిత్తడే. ఐద
Egg Price | ‘ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.6 చొప్పున ఇస్తున్నది. మార్కెట్లో ధర చూస్తే రూ.8.50 పలుకుతున్నది. విద్యార్థులకు వా రానికి 3 గుడ్లు అందించాల్సి ఉన్నది. అంత ధరతో కొనలేకపోతున్నాం’ అని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బర్త్డే సందర్భంగా ప్రభుత్వ విద్యార్థులకు అధునాతన బోధన అందించాలనే సంకల్పంతో అరుదైన కానుక అందజేశారు. ఇప్పటికే సిరిసిల్ల గీతానగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత ప�
రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో చదివే విద్యార్థుల్లో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులు కేవలం 28 శాతం మాత్రమే ఉన్నారు. అంటే 70.43 శాతం మంది ప్రైవేట్ బడులకు వెళ్తున్నారు.
Lions Club | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ నిర్వాహకులు వివిధ రకాల సామగ్రిని బహుకరించి సేవా గుణాన్ని చాటుకున్నారు.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లిలో సర్కార్ బడులను పరిరక్షించుకునేందుకు గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కార్ బడులకు పిల్లలను పంపిస్తే ఇంటి, నల్లా పన్నులను మ�
వేసవి సెలవుల అనంతరం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యా సంవత్సరం తొలి రోజే విద్యార్థులు, తల్లిదండ్రులకు స్వాగతం పలకాల్సిన ప్రభుత్వ బడులు.. సమస్యలతో కొట్ట�
రాష్ట్రంలో 23వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ, విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగు