వీణవంక మండలంలోని ఎనిమిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న 266 మంది విద్యార్థులకు బుధవారం గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాత �
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్ర�
ప్రభుత్వ పాఠశాలను నిర్వహించేందుకు ఇంటిని అద్దెకు ఇస్తే మూడేళ్లుగా కిరాయి చెల్లించకపోవడంతో ఇంటి యజమాని పాఠశాలకు తాళం వేసిన సంఘటన సూర్యాపేటలోని తిలక్నగర్ ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటు చేస�
కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లో ఓ దళిత బాలుడి పట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అతడ్ని ఇష్టమున్నట్టు కొట్టడమేగాక, బాలుడి ప్యాంట్లో తేలును వదిలి.. అత్యంత దారుణంగా హి�
ఏడాదిగా విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న కీచక అటెండర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ యాకూబ్పాషా విద్యార్థినులతో అస�
బిగాల మహేశ్ గుప్తా ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలలో సాధారణ సౌకర్యాలతోనే నడిచేవి. కానీ ఆ పాఠశాల ఇచ్�
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు గంగిశెట్టి మధుర మ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం 62 మంది విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు.
భూపాలపల్లిలో ఓ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదుపై గురువారం జై భజరంగ్దళ్ జిల్లా ఇన్చార్జి శ్యామ్ తమ కార్యకర్తలతో పాఠశాలకు వెళ్లి ఉప�
పాఠశాలకు మొబైల్ తీసుకువచ్చాడని ఓ ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమేకాకుండా, టీసీ ఇచ్చిన ఘటన మండలంలోని దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో వెలుగుచూసింది. విద్యార్థి, కుటుంబీకులు తెలిపి
బంట్వారం ప్రభుత్వ మాడల్ స్కూల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. గత రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. మధ్యాహ్న భోజన సమయంలో చేతులు కడుకునేం�
ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అనే మొబైల్ యాప్ ద్వారా హాజరు వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నది. ఈ నిర్ణయ�
ఫుడ్ పాయిజన్ ఘటనల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై జాతీయ మానవ హకుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువుతో పోరాడి గత ఏ�