విద్యారంగానికి తెలంగాణ సర్కారు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు వెలుస్తున్నాయి.. తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రుల్లో ఒకరు ఉండి మరొకరు లేని వారు, వల�
ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభినందనలు తెలిపారు. శభాష్.. హిమాన్షు అంటూ కితాబునిచ్చారు.
విద్యార్థులు శ్రద్ధగా, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. హెచ్ఎం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ధరూరు, ఉప్పేరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 255 మంది వి
Himanshu | మనసుండాలే కానీ వయసుతో పనేముందని నిరూపించారు మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు. తాను చదువుకుంటున్న ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని కేశవనగర్ ప్రభుత్వ బడిని కార్పొరేట్
ఆ పాఠశాల అంటే అందరికీ ఇష్టం. ఎంతోమంది ప్రముఖులు చదువుకున్న సర్కారు బడి అది. ఉన్నతోద్యోగాల్లో, రాజకీయాల్లో, పెద్దపెద్ద హోదాల్లో ఎందరినో తీర్చిదిద్దిన ఘనత దాని సొంతం.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు ట్యాబ్లను పంపిణీ చేసింది. విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు బోధిస్తున
వేంపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులున్నాయి. అందులో బాలురు 85, బాలికలు 65 మంది చొప్పున మొత్తం 150 మంది చదువుతున్నారు. అయితే తమ ఊరి బడి కోసం తమవంతుగా ఏదైనా చేయాలని గ్రామపంచాయతీ పాలకవర్�
విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడం, స్వతంత్య్రంగా చదివే పాఠకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి పేద, మధ్య తరగతి విద్యార్థులు మెరుగైన విద్యనందించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అడిక్మెట్లోని న�
పాఠశాలలు నెలన్నర వేసవి సెలవుల తర్వాత సోమవారం తెరుచుకోనున్నాయి. సెలవుల్లో బంధువులు, టూర్లకు వెళ్లిన విద్యార్థులు ఇంటిబాట పట్టారు. విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సంసిద్ధమయ్యారు.
202324 విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో తొమ్మిదోతరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించింది. 2022 -23 విద్యాసంవత్సరంలో 1 నుంచి 8తరగతుల