పత్తిపాక సరారు బడి కార్పొరేట్కు దీటుగా సరికొత్త హంగులతో మెరిసిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కింద ఇక్కడి ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలల ఆధునీకరణకు రూ.90లక్షలు మంజూరు చేసి రూపురేఖలను మ
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న సర్కారు బడిలో మౌలిక సద�
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో కార్పొరేటుకు దీటుగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటున్నది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చుతున్న
విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గతేడాది తొలిమెట్టు కార్యక్రమం సత్ఫలితాలు సాధించింది.
నేను పోతా డాడీ... సర్కారు పాఠశాలకు అంటూ విద్యార్థులు ప్రభుత్వ బడులకు క్యూ కడుతున్నారు... మన ఊరు-మన బడి కార్యక్రమంతో సీఎం కేసీఆర్ సర్కారు బడుల రూపు రేఖలే మార్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థలో ఉన్న పా�
సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మనఊరు- మనబడి కార్యక్రమంతో సకల వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతు
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ బడులంటే అప్పటి పాలకులకు చిన్నచూపు ఉండేది. దీంతో సర్కారు విద్య బలహీనపడింది. ఇరుకైన తరగతి గదులు.. శిథిలావస్థలో ఉన్న భవనాలు..అరకొర వసతులు వెక్కిరించేవి. విద్యార్థులుంటే టీచర్లు ఉ�
విద్యారంగానికి తెలంగాణ సర్కారు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు వెలుస్తున్నాయి.. తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రుల్లో ఒకరు ఉండి మరొకరు లేని వారు, వల�
ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభినందనలు తెలిపారు. శభాష్.. హిమాన్షు అంటూ కితాబునిచ్చారు.
విద్యార్థులు శ్రద్ధగా, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. హెచ్ఎం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ధరూరు, ఉప్పేరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 255 మంది వి