పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి, మన ఊరు - మన బడి కార్యక్రమం సత్ఫలితాన్నిస�
‘మన ఊరి- మన బడి’/ ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా ఒక్కో ప్రభుత్వ బడి అన్ని వసతులతో అందుబాటులోకి వస్తున్నది. కార్పొరేట్ బడులను తలదన్నేలా విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నది.
సర్కారు బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రి�
రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూనే వారిలో ఆత్మైస్థెర్యం పెంచేలా చర్యలు తీసుకుంటున్నది. ఆపద సమయంలో తమకు తాము రక్షించుకునేలా తయారు చేయాలని భావించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. బాలికలకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రక్షణగా విద్యాశాఖాధికారులు నిపుణులైన శిక్షకులచే పాఠశా�
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు అందజేసే యూనిఫాంల డిజైన్ను పాఠశాల విద్యాశాఖ మార్చింది. యూనిఫారాల రంగు మార్చకుండా కేవలం డిజైన్లను ఎంపిక చేసింది. కార్పొరేట్ బడుల దుస్తుల తరహాలో మార్పులు తెచ్చింది.
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ను అందించేందుకు ఏర్పా�
ఉపాధ్యాయులు అందరూ ఒకే రకమైన డ్రెస్ ధరిస్తున్న విషయం గ్రామస్తులకు తెలిసింది. లైట్ స్కైబ్లూ రంగు చొక్కా, డార్క్ కలర్ ప్యాంట్ ధరించి కాట్రపల్లి గ్రామంలో కనబడితే ఆ ఉపాధ్యాయుడు మనసారేనని గుర్తుపట్టి న�
టాలీవుడ్ నటి నిత్యామీనన్ .. టీచర్ అవతారం ఎత్తింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నటి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
పదో తరగతి విద్యార్థులకు ప్రతి ఆదివారం పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మనఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను శుక్రవారం అధికారులు, మున్సిపల్ పాలక మండలి ప్రతినిధులు ప్రారంభించారు.