ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. బాలికలకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రక్షణగా విద్యాశాఖాధికారులు నిపుణులైన శిక్షకులచే పాఠశా�
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు అందజేసే యూనిఫాంల డిజైన్ను పాఠశాల విద్యాశాఖ మార్చింది. యూనిఫారాల రంగు మార్చకుండా కేవలం డిజైన్లను ఎంపిక చేసింది. కార్పొరేట్ బడుల దుస్తుల తరహాలో మార్పులు తెచ్చింది.
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ను అందించేందుకు ఏర్పా�
ఉపాధ్యాయులు అందరూ ఒకే రకమైన డ్రెస్ ధరిస్తున్న విషయం గ్రామస్తులకు తెలిసింది. లైట్ స్కైబ్లూ రంగు చొక్కా, డార్క్ కలర్ ప్యాంట్ ధరించి కాట్రపల్లి గ్రామంలో కనబడితే ఆ ఉపాధ్యాయుడు మనసారేనని గుర్తుపట్టి న�
టాలీవుడ్ నటి నిత్యామీనన్ .. టీచర్ అవతారం ఎత్తింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నటి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
పదో తరగతి విద్యార్థులకు ప్రతి ఆదివారం పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మనఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను శుక్రవారం అధికారులు, మున్సిపల్ పాలక మండలి ప్రతినిధులు ప్రారంభించారు.
ప్రసవం కోసం వెళ్లి మెరుగైన వైద్యసేవలు లేకపోవడంతో తల్లీబిడ్డ మృత్యువు ఒడిలో కలిసిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన పెర్ముల చిన్ననారాయణ �
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తాను చదివిన సర్కారు బడి అంటే సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమాభిమానాలు. తనకు విద్యాబుద్ధులు నేర్పి ఇంతటి వాడిని చేసిన ఆ బడి రుణం తీర్చుకున్నారు కేసీఆర్.
కేపీహెచ్బీ కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, వంద పడకల వైద్యశాలను నిర్మించేందుకు వీలుగా స్థలాలను కేటాయించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎమ్మెల్యేకృష్ణారావు,