ప్రసవం కోసం వెళ్లి మెరుగైన వైద్యసేవలు లేకపోవడంతో తల్లీబిడ్డ మృత్యువు ఒడిలో కలిసిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన పెర్ముల చిన్ననారాయణ �
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తాను చదివిన సర్కారు బడి అంటే సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమాభిమానాలు. తనకు విద్యాబుద్ధులు నేర్పి ఇంతటి వాడిని చేసిన ఆ బడి రుణం తీర్చుకున్నారు కేసీఆర్.
కేపీహెచ్బీ కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, వంద పడకల వైద్యశాలను నిర్మించేందుకు వీలుగా స్థలాలను కేటాయించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎమ్మెల్యేకృష్ణారావు,
ఐదు, ఆరు తరగతి చదివే కొందరు బాలికలతో స్కూల్ మరుగుదొడ్లను మంగళవారం శుభ్రం చేయించారు. చీపుర్లు చేత పట్టిన ఆ బాలికలు హ్యాండ్ పంప్ నుంచి నీటిని తెచ్చి టాయిలెట్లను కడిగారు.
సరికొత్త రంగులో ఆకట్టుకుంటున్న యూనిఫాంలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పండుగ శోభ ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఒకే రంగులో హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): సర్కారు బడులు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ �
రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నది. ఇప్పటికే ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేసింది. తాజాగా కొత్త యూనిఫాం అందించాలని నిర్ణయించ�
మండలంలో 439 మంది పరీక్ష రాయగా 431 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో మధుసూదన్ తెలిపారు. స్వర్ణ, చించోలి(బి), ఆలూర్, కౌట్ల(బి), జామ్, బీరవెల్లి, జామ్ కేజీబీవీ, జామ్ గురుకుల పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయన
ఇప్పుడు కొత్తగా అడ్మిషన్లు పొందే విద్యార్థుల్లో ఎవరి నోట విన్నా సర్కారు స్కూళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఇంతకాలం ప్రైవేట్ వెల్లువలో పడిపోయిన వారంతా ఇప్పుడు సర్కారు స్కూళ్ల బాట పడుతున్నారు.