ఐదు, ఆరు తరగతి చదివే కొందరు బాలికలతో స్కూల్ మరుగుదొడ్లను మంగళవారం శుభ్రం చేయించారు. చీపుర్లు చేత పట్టిన ఆ బాలికలు హ్యాండ్ పంప్ నుంచి నీటిని తెచ్చి టాయిలెట్లను కడిగారు.
సరికొత్త రంగులో ఆకట్టుకుంటున్న యూనిఫాంలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పండుగ శోభ ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఒకే రంగులో హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): సర్కారు బడులు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ �
రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నది. ఇప్పటికే ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేసింది. తాజాగా కొత్త యూనిఫాం అందించాలని నిర్ణయించ�
మండలంలో 439 మంది పరీక్ష రాయగా 431 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో మధుసూదన్ తెలిపారు. స్వర్ణ, చించోలి(బి), ఆలూర్, కౌట్ల(బి), జామ్, బీరవెల్లి, జామ్ కేజీబీవీ, జామ్ గురుకుల పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయన
ఇప్పుడు కొత్తగా అడ్మిషన్లు పొందే విద్యార్థుల్లో ఎవరి నోట విన్నా సర్కారు స్కూళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఇంతకాలం ప్రైవేట్ వెల్లువలో పడిపోయిన వారంతా ఇప్పుడు సర్కారు స్కూళ్ల బాట పడుతున్నారు.
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని గుండాల మండలంతుర్కల షాపురం ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా �
కార్పొరేట్ విద్యాసంస్థను తలదన్నేలా ముస్తాబైంది మండలంలోని బోగారం ప్రాథమికోన్నత పాఠశాల. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని హెచ్పీసీఎల్ సంస్థ సామాజిక బాధ్యతత
‘ప్లీజ్.. మీ స్కూల్లో మాకు ఒక్క అడ్మిషన్ ఇవ్వండి’.. అని కార్పొరేట్ స్కూళ్లలో వినబడే మాట ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో వినిపిస్తోంది.. అదెక్కడో కాదు.. మన సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్ల
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నదని.. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు చేపట్టింద�