ఇప్పుడు కొత్తగా అడ్మిషన్లు పొందే విద్యార్థుల్లో ఎవరి నోట విన్నా సర్కారు స్కూళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఇంతకాలం ప్రైవేట్ వెల్లువలో పడిపోయిన వారంతా ఇప్పుడు సర్కారు స్కూళ్ల బాట పడుతున్నారు.
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని గుండాల మండలంతుర్కల షాపురం ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా �
కార్పొరేట్ విద్యాసంస్థను తలదన్నేలా ముస్తాబైంది మండలంలోని బోగారం ప్రాథమికోన్నత పాఠశాల. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని హెచ్పీసీఎల్ సంస్థ సామాజిక బాధ్యతత
‘ప్లీజ్.. మీ స్కూల్లో మాకు ఒక్క అడ్మిషన్ ఇవ్వండి’.. అని కార్పొరేట్ స్కూళ్లలో వినబడే మాట ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో వినిపిస్తోంది.. అదెక్కడో కాదు.. మన సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్ల
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నదని.. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు చేపట్టింద�
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
Toilet | తమిళనాడులో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ (Toilet) కడుగుతున్న రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కాంచీపురం, ఈరోడ్ జిల్లాల్లోని సర్కారు స్కూళ్లకు సంబంధించిన ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో
మూడేండ్ల తర్వాత పునఃప్రారంభం అయిన ప్రభుత్వ పాఠశాల నాడు ఎనిమిది మందికి బోధన.. ఇప్పుడు 35 మందితో కళకళ మహబూబాబాద్, మార్చి 20: నాడు విద్యార్థుల్లేక మూతపడిన ఓ సర్కారు బడి మళ్లీ జీవం పోసుకొన్నది. విద్యార్థుల తల్ల�
ప్రభుత్వం ఓ వైపు రూ.కోట్ల నిధులు ఖర్చు చేసి పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తుం టే.. కోస్గి మండలం మాసాయిప ల్లి బడిలో మాత్రం మూడు నెలలుగా ఈ పథకం అమలు కావ డం లేదు. గత డిసెంబర్ నుంచి మధ్యాహ్న భో�
పది లక్షల రూపాయల విరాళమిస్తే తరగతి గదికి, రూ. 25 లక్షల నుంచి కోటి వరకు విరాళమిస్తే పాఠశాలకు దాతల పేరు పెడతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక
విద్యార్థుల సంఖ్య వంద దాటిన పాఠశాలలను తొలివిడతలో మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి పథకం కింద ఎంపికచేయాలని మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఒకే ప్రాంగణంలో స్కూళ్లు, కాలేజీలు, అంగ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి ఎంతో మంచి కార్యక్రమమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు, ఎన్నారై ప్రతినిధి జయశేఖర్ తాళ్లూరి అభినందించారు
ఆదరించి అక్కున చేర్చుకున్న హైదరాబాద్ నగరం రుణం తీర్చుకునేందుకు ఏపీకి చెందిన ఎన్నారైలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సర్కారు ఇటీవల ప్రారంభించిన మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎన్నారైల న
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు, చెట్ల పెంపకానికి అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జాస్యరెడ్డి సేంద్రియ ఎరువులను సమకూర్చారు.