Himanshu | మనసుండాలే కానీ వయసుతో పనేముందని నిరూపించారు మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు. తాను చదువుకుంటున్న ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని కేశవనగర్ ప్రభుత్వ బడిని కార్పొరేట్
ఆ పాఠశాల అంటే అందరికీ ఇష్టం. ఎంతోమంది ప్రముఖులు చదువుకున్న సర్కారు బడి అది. ఉన్నతోద్యోగాల్లో, రాజకీయాల్లో, పెద్దపెద్ద హోదాల్లో ఎందరినో తీర్చిదిద్దిన ఘనత దాని సొంతం.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు ట్యాబ్లను పంపిణీ చేసింది. విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు బోధిస్తున
వేంపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులున్నాయి. అందులో బాలురు 85, బాలికలు 65 మంది చొప్పున మొత్తం 150 మంది చదువుతున్నారు. అయితే తమ ఊరి బడి కోసం తమవంతుగా ఏదైనా చేయాలని గ్రామపంచాయతీ పాలకవర్�
విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడం, స్వతంత్య్రంగా చదివే పాఠకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి పేద, మధ్య తరగతి విద్యార్థులు మెరుగైన విద్యనందించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అడిక్మెట్లోని న�
పాఠశాలలు నెలన్నర వేసవి సెలవుల తర్వాత సోమవారం తెరుచుకోనున్నాయి. సెలవుల్లో బంధువులు, టూర్లకు వెళ్లిన విద్యార్థులు ఇంటిబాట పట్టారు. విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సంసిద్ధమయ్యారు.
202324 విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో తొమ్మిదోతరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించింది. 2022 -23 విద్యాసంవత్సరంలో 1 నుంచి 8తరగతుల
సర్కార్ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాంను అందించేందుకు చర్యలు ప్రారంభించింది. జిల్లాలో 1వ తరగతి నుం�
వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ సరఫరా కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 24.27 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.140 కోట్లను వెచ్చించనున్నది. బడులు తెరిచిన
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని ప్రభుత్వ బడులు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.