సర్కార్ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాంను అందించేందుకు చర్యలు ప్రారంభించింది. జిల్లాలో 1వ తరగతి నుం�
వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ సరఫరా కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 24.27 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.140 కోట్లను వెచ్చించనున్నది. బడులు తెరిచిన
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని ప్రభుత్వ బడులు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
కూర్చోడానికి బెంచీలు లేవు.. సరైన మరుగుదొడ్లు లేవు.. ఇతర సౌకర్యాలూ అంతంత మాత్రమే. ఇదంతా గత ఐదేండ్ల నుంచి చూస్తూ విసిగి వేసారిన ఒక చిన్నారి మోదీ సార్.. ఇదేం స్కూల్? ఒకసారి చూడండి.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యనందించాలనే సర్కారు సంకల్పానికి దాతల చేయూత తోడైతే ఫలితం అద్భుతంగా ఉంటుంది. సర్కారు బడులు సైతం కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా తీర్చిదిద్ది, అందులో చదివ�
రాష్ట్ర సర్కారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రభుత్వ బడులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పిస్తున్నది. తాజాగా ‘మన ఊరు-మన బడి’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టి బడుల�
స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి విడుతగా ఎంపికైన మైలారంకిందితండా ప్రాథమిక పా�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. మరో వినూత్న కార్యక్రమాన్ని విద్యా శాఖలో అమలు చేస్తున్నది. పాఠశాలల్లో గ్
పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి, మన ఊరు - మన బడి కార్యక్రమం సత్ఫలితాన్నిస�
‘మన ఊరి- మన బడి’/ ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా ఒక్కో ప్రభుత్వ బడి అన్ని వసతులతో అందుబాటులోకి వస్తున్నది. కార్పొరేట్ బడులను తలదన్నేలా విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నది.
సర్కారు బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రి�
రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూనే వారిలో ఆత్మైస్థెర్యం పెంచేలా చర్యలు తీసుకుంటున్నది. ఆపద సమయంలో తమకు తాము రక్షించుకునేలా తయారు చేయాలని భావించింది.