ఓ యువకుడు బైక్పై.. 9 మందితో ప్రమాదకర ప్రయాణం చేస్తున్నాడు. ఏదైనా జరిగితే పిల్లల భవిష్యత్తు ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమాదకర దృశ్యం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పిట్టలగూడెం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి వస్తుండగా గురువారం ‘నమస్తే’ కెమెరాకు చిక్కింది.
-వేలేరు