బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పక్షాల విమర్శలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కనక మోతుబాయి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్�
ప్రతి గ్రామంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేర్చాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజాప్రతిధులపై ఉందని ఎంపీపీ చందనాప్రశాంత్రెడ్డి, తహసీల్దార్ మహేందర్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి బూత్స్థాయి కమిటీలు పనిచేయాలని, అలాగే స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంలో కీలక పాత్ర వహించాలని మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధ్�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకే అందాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో స్థానిక టీఆర్ఎస్ మహిళా కా�