గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కనక మోతుబాయి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్�
ప్రతి గ్రామంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేర్చాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజాప్రతిధులపై ఉందని ఎంపీపీ చందనాప్రశాంత్రెడ్డి, తహసీల్దార్ మహేందర్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి బూత్స్థాయి కమిటీలు పనిచేయాలని, అలాగే స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంలో కీలక పాత్ర వహించాలని మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధ్�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకే అందాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో స్థానిక టీఆర్ఎస్ మహిళా కా�
రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీని వివిధ పథకాల అమలులో సమర్థవంతంగా వినియోగిస్తున్నదని రాష్ట్ర ఐటీశాఖ (ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్) ఓఎస్డీ రమాదేవి పేర్కొన్నారు.
ముక్రా(కే)లో ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల ఇంటి ఎదుట బోర్డులు ఏర్పాటు ఆదిలాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అదో మారుమూల గ్రామం. పంచాయతీగా ఏర్పడి కేవలం నాలుగేండ్లే అయ్యింది. కానీ, ఇప్ప�
మహబూబ్నగర్ : నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు చూడాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సబ్ కి యోజన స�