ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తీవ్ర వివక్షకు గురైంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగింది. స్థానికులకంటే ఆంధ్రోళ్లే ఉద్యోగాలను కొల్లగొట్టారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన ఉద్యమ నేత కేసీ�
కర్ధనూర్ గ్రామం భేష్ అని మాల్దీవుల ప్రతినిధుల బృందం కొనియాడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూర్లో మల్దివ్ దేశం నుంచి గ్రామాల పరిశీలన, శిక్షణకు వచ్చిన 23 మందితో కూడిన ఎలెక్టెడ్ కౌన్సిల్
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ యూనిసెఫ్ ప్రతినిధి సైంతియా ఎంసికాఫీరే నుంచి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాద్ యూనిసెఫ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశం
బీఆర్ఎస్లో చేరిన కార్యకర్తలు క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు.
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం చేయొద్దని కలెక్టర్ రవినాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ఎజెండాగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరేలా చూడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోషల్ మీడియా ని�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పక్షాల విమర్శలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.