Street Vendors: రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. దాదాపు 69 వేల మంది వీధి వ్యాపారులకు రేషన్ కార్డులను అందించడమే కాకుండా...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ పై హర్షం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమనగల్లు : అభివృద్ధి, సంక్షేమ పథకాలను జోడు గుర్రలుగా పరిగేత్తిస్తూ రాష్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకేళ్త�
పరిగి : పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 72మంది లబ్ధిదారులకు �
షేక్పేట్ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలతో ప్రజలకులబ్ధి చేకూరుతుందని జూబ్లీహిల్స్ నియోజ�
కాచిగూడ : గత ప్రభుత్వాలు చేయలేని అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ పేద ప్రజలకోసం ప్రవేశపెట్టి వారి జీవనోపాధిని మెరుగుపర్చాడని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నెహ్రు నగర్ ప్రాథమిక ఆరోగ�
కాచిగూడ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. కాచిగూడ డివిజన్ ప్రాంతానికి చెందిన మహ్మాద్ జహింగీర్�
కవాడిగూడ : సీఎం రిలీప్ ఫండ్ పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ పేదల అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్పూర్ డివిజన్లోని అంజు
పరిగి : వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతినెల ప్రణాళికా శాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్ : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. న
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గురువారం కేంద్ర గ్రామీణశాఖ నుంచి నేషనల్ లెవల్ మానిటారింగ్ బృందం సభ్యులు పర్యటించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు, సమావేశాలకు సంబంధించిన తీర్మానా
కొడంగల్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే కని విని ఎరుగని విధంగా వినూత్న సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అందిస్తూ.. అందరినీ ఆదరిస్తున్నడని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం �
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, అక్టోబర్ 3: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం పనులు చేసింది.. బీజేపీ చేసిందేమిటో ప్రజలకు వివరంగా తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ విప్ బాల్క �
నందిగామ : రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు పీఏసీఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన పీఏసీ
విపత్కర పరిస్థితుల్లో సైతం ఆగని సంక్షేమ పథకాలు నిరుపేద ఆరోగ్యానికి మరింత భరోసా 114 కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్.. 126సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్రూరల్ : ప్రతి గుంటకు రైతు�