కాచిగూడ : గత ప్రభుత్వాలు చేయలేని అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ పేద ప్రజలకోసం ప్రవేశపెట్టి వారి జీవనోపాధిని మెరుగుపర్చాడని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నెహ్రు నగర్ ప్రాథమిక ఆరోగ�
కాచిగూడ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. కాచిగూడ డివిజన్ ప్రాంతానికి చెందిన మహ్మాద్ జహింగీర్�
కవాడిగూడ : సీఎం రిలీప్ ఫండ్ పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ పేదల అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్పూర్ డివిజన్లోని అంజు
పరిగి : వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతినెల ప్రణాళికా శాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్ : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. న
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గురువారం కేంద్ర గ్రామీణశాఖ నుంచి నేషనల్ లెవల్ మానిటారింగ్ బృందం సభ్యులు పర్యటించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు, సమావేశాలకు సంబంధించిన తీర్మానా
కొడంగల్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే కని విని ఎరుగని విధంగా వినూత్న సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అందిస్తూ.. అందరినీ ఆదరిస్తున్నడని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం �
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, అక్టోబర్ 3: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం పనులు చేసింది.. బీజేపీ చేసిందేమిటో ప్రజలకు వివరంగా తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ విప్ బాల్క �
నందిగామ : రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు పీఏసీఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన పీఏసీ
విపత్కర పరిస్థితుల్లో సైతం ఆగని సంక్షేమ పథకాలు నిరుపేద ఆరోగ్యానికి మరింత భరోసా 114 కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్.. 126సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్రూరల్ : ప్రతి గుంటకు రైతు�
పర్వతగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. బుధవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పర్వతగిరి మండల నూతన ప్రధాన, యువజన వి
చేవెళ్ల టౌన్ : పేద ప్రజల కోసం టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. టీఆర్ఎస్ చేవెళ్ల మండల నూతన ప్రధాన కార్యదర్శిగా పామెన గ్రామానికి చెందిన తెలుగు
పరిగి : దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో 78మంది లబ్ధిదారులకు కళ
భూపాలపల్లి రూరల్ : జిల్లాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యా�