పర్వతగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. బుధవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పర్వతగిరి మండల నూతన ప్రధాన, యువజన వి
చేవెళ్ల టౌన్ : పేద ప్రజల కోసం టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. టీఆర్ఎస్ చేవెళ్ల మండల నూతన ప్రధాన కార్యదర్శిగా పామెన గ్రామానికి చెందిన తెలుగు
పరిగి : దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో 78మంది లబ్ధిదారులకు కళ
భూపాలపల్లి రూరల్ : జిల్లాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యా�
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఎ
రానున్న రోజుల్లో కమిటీలకు ప్రాధాన్యత సంక్షేభంలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ కొడంగల్ : బంగారు తెలంగాణ నిర్మాణానిక�
పూర్తయిన గ్రామ, వార్డు కమిటీల ఎన్నికలు ఈ నెల 20న మండల, మున్సిపల్ కమిటీల ఎన్నిక ఇబ్రహీంపట్నం : తెలంగాణ ప్రజల గడపగడపకు సంక్షేమ పథకాలతో మేలు చేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించిన టీఆర్ఎస్ ప్రభలమ
బీర్కూర్ : ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా చేరే విధంగా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట మాధవరావు సూచించారు. బీర్కూర్ మండలంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్ కార్యాలయంలో ఆయా శాఖల
చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ రాములు మొయినాబాద్ : పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలని చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ ర