బీఆర్ఎస్ పార్టీకి ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇతర పార్టీల వారి�
ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అంబర్పేట నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రజలను కోరారు. బాగ్అంబర్పేట డివిజన్లోని రహత్నగర్, న్యూవినాయకనగర్
Minister Talasani | యాభై సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలో చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. సోమారం మంత్రి తలసాని అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస
ప్రజలు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్�
గజ్వేల్లో ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండే విధంగా సీఎం కేసీఆర్ చొరవతో సమీకృత కార్యాలయ భవనం అందుబాటులోకి వచ్చింది. హౌసింగ్బోర్డు కాలనీలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.42.50కోట్లతో రెండస్తుల భవనం నిర్
55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ర్టానికి ద్రోహం చేశాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
మురికి వాడల్లోని పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసే సెర్ప్ పరిధిలోని మహిళా సంఘాల సహాయకులకు రక్షా బంధన్ పర్వదినం నాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.5900 నుంచి రూ.8 వేలకు పెంచింది.
ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి యువతకు సూచించారు.
దివ్యాంగులు గౌరవంగా జీవించాలని లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట్ మండల కేంద్రంలో 81 మంది దివ్యాంగులకు పింఛన్ పత్రాలు అం దజ�
రాష్ట్రంలో వివిధ తరగతుల వారికి రోజుకో వరాన్ని ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ కళాకారులకు కూడా తీపికబురు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళుతున్న కళాకారులకు ప్రభుత�
కోటి వృక్షార్చనలో లక్ష్యానికి మించి మొక్కలు నాటి విజయవంతం చేశారని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అభినందించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్ గుప్తాతో కలి�
Speaker Pocharam | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రభుత్వ పథకాల అమలులో గ్రామ కార్యదర్శుల పాత్ర కీలకం శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డ�
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శనివారం ‘పల్లె పల్లెకూ రేఖక్క ’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని శ్యాంపూర్, ఏందా గ్రామాల్లో పర్యటించారు.