బూత్ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షన్ హాల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మ
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకంలోనూ దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ను రూ.4,016కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్�
Mla Dasari | తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి(Dasari Manohar Reddy) ప
నేటి సమాజంలో ఆధార్ కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరువడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కా�
నీటి వసతులు అరకొరగా ఉన్న రైతులకు బిందు సేద్యం (డ్రిప్) ఓ వరమే. వేసవిలో నీటి కొరతను అధిగమిండానికి డ్రిప్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ నేపథ్యంలో డ్రిప్ను జాగ్రత్తగా వినియోగించుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. శనివారం నర్సంపేటలోని పద్మశాలీ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ శ్రేణులకు సోషల్మీడియా వ
విద్యార్థుల భవిష్యత్పై బీజేపీ రాజకీయాలు చేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం పరిగిలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంగు సంతోష్ అధ్యక్షతన పరిగి పురపాలక సంఘం బీఆర్
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా �
పసిపాప నుంచి పండు ముసలోళ్ల వరకు, అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ
పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలుచేస్తున్నారని, వాటిని ప్రజలకు వివరించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తీవ్ర వివక్షకు గురైంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగింది. స్థానికులకంటే ఆంధ్రోళ్లే ఉద్యోగాలను కొల్లగొట్టారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన ఉద్యమ నేత కేసీ�
కర్ధనూర్ గ్రామం భేష్ అని మాల్దీవుల ప్రతినిధుల బృందం కొనియాడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూర్లో మల్దివ్ దేశం నుంచి గ్రామాల పరిశీలన, శిక్షణకు వచ్చిన 23 మందితో కూడిన ఎలెక్టెడ్ కౌన్సిల్