దివ్యాంగులు గౌరవంగా జీవించాలని లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట్ మండల కేంద్రంలో 81 మంది దివ్యాంగులకు పింఛన్ పత్రాలు అం దజ�
రాష్ట్రంలో వివిధ తరగతుల వారికి రోజుకో వరాన్ని ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ కళాకారులకు కూడా తీపికబురు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళుతున్న కళాకారులకు ప్రభుత�
కోటి వృక్షార్చనలో లక్ష్యానికి మించి మొక్కలు నాటి విజయవంతం చేశారని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అభినందించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్ గుప్తాతో కలి�
Speaker Pocharam | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రభుత్వ పథకాల అమలులో గ్రామ కార్యదర్శుల పాత్ర కీలకం శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డ�
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శనివారం ‘పల్లె పల్లెకూ రేఖక్క ’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని శ్యాంపూర్, ఏందా గ్రామాల్లో పర్యటించారు.
బూత్ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షన్ హాల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మ
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకంలోనూ దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ను రూ.4,016కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్�
Mla Dasari | తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి(Dasari Manohar Reddy) ప
నేటి సమాజంలో ఆధార్ కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరువడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కా�
నీటి వసతులు అరకొరగా ఉన్న రైతులకు బిందు సేద్యం (డ్రిప్) ఓ వరమే. వేసవిలో నీటి కొరతను అధిగమిండానికి డ్రిప్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ నేపథ్యంలో డ్రిప్ను జాగ్రత్తగా వినియోగించుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. శనివారం నర్సంపేటలోని పద్మశాలీ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ శ్రేణులకు సోషల్మీడియా వ