రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం పార్టీ తరఫున నియమించిన త్రిసభ్య కమిటీతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశమయ్యారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవల
కోల్కతాలో రెసిడెంట్ డాక్టర్పై హత్యాచారం ఘటనకు నిరసనగా హైదరాబాద్లోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు బహిష్కరించారు (Boycott). రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు ది�
రాష్ట్రంలో సర్కారు వైద్యాన్ని పాలకులు గాలికొదిలేశారు. ప్రభుత్వ దవాఖానల్లో మందుల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా సరైన మందులు దొరక్క, ప్రైవేటుగా కొనలేక రోగులు సతమతం అవుతున్నారు. ఔషధాల పంపిణీద
Govt hospitals | సర్కార్ వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. రాష్ట్రంలోని ఏ దవాఖాన చూసిన ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఉన్నది. వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఉన్న వైద్యులు, సిబ్బంది సైతం సమయపాలన
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశించే పేదలకు నిరాశే మిగులుతున్నది. రూ.కోట్లు వెచ్చిస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతున్నప్పటికీ పేదలకు మాత�
ఏడు నెలల నుంచి ఖాళీ అయిన వైద్యుల పోస్టుల భర్తీపై ప్రస్తుత కాం గ్రెస్ సర్కారు దృష్టి సారించకపోవడం పేదలకు శాపంగా మారుతున్నది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్ర�
జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షా లు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రోగుల సంఖ్య రోజురోజుకూ
సర్కారు వైద్యం కో సం నిరుపేదలు, మధ్య త రగతి కుటుంబాలే అధికంగా ఆధారపడతారు. ఈ క్రమంలో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన వారికి మందులు.. సూదులు బయట తెచ్చుకోండంటూ చీటీలు (ప్రిస్క్రిప్షన్) రాస్తుండడంతో సర్కారు దవాఖానల
ఒకప్పుడు వైద్యు లు అందుబాటులో లేక దవాఖానల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పల్లెలోనూ, మండల కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వ దవాఖ�