ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం బెల్లంపల్లిలోని 100 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వార్డ
Deliveries | గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, డిపో హోల్డర్ ఏర్పాటుచేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం సూచించారు.
పేదలకు అండగా నిలవాల్సిన సర్కారు ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు మృగ్యమవుతున్నాయి. ముఖ్యంగా గర్భిణుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. జిల్లా మాతాశిశు ఆసుపత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. ‘పేద�
సర్కారు దవాఖానల నిర్వహణలో కీలకపాత్ర పోషించే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందక అవస్థలు పడతున్నారు. నాలుగు నెలలవుతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 17 నుంచి సమ్మె�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రభుత్వ వైద్యం మసకబారుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రులను మందుల కొరత నిత్యం వెంటాడుతున్నది. రోగులకు ఎప్పుడూ ఒకే రకం మందులను అంటగడుతున్నారు. రోగమేదైనా వారి దగ్గర ఉన్నవే ఇస్తరు.. ఎందుకంటే కొత్తవి రావు. లేకుంటే బయటకు రాస్తరు. బయట కొనుక్కోలేని ప
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అన్న రోజులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకల సౌకర్యాలతో ప్రభుత్వ వైద్యశాలలు బలోపేతమయ్యా యి. ‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు’ అనేలా వైద�
పెద్దపల్లి జిల్లా ప్రధాన దవాఖానతోపాటు గోదావరిఖని, మంథని దవాఖానల్లో మందుల కొరత ఎక్కువైంది. వైద్యులు కొరత లేదని చెబుతున్నా.. ప్రిస్కిప్షన్లలో సగం గోలీలు బయట మెడికల్ స్టోర్లలో కొనాల్సిన పరిస్థితి ఉన్నది.
ఏడాదిలోనే అంతా మారిపోయింది. నాడు కార్పొరేట్కు దీటుగా సేవలందించిన సర్కారు దవాఖానల్లో నేడు మందుల కొరత వేధిస్తున్నది. దాదాపు 90 రకాల మెడిసిన్ అందుబాటులో ఉందని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగ�
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మల్కాజిగిరి ఎంపీ, జిల్ల�
వివిధ అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యమూ కలిగించొద్దని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ కళావతిబాయి ఆదేశించారు. వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అ
మెరుగైన వైద్య సేవలందించి, వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలో జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వైద్య, మహిళా �
ప్రభుత్వ దవాఖానల్లో కృత్రిమ మందుల కొరత సృష్టిస్తే చర్య లు తప్పవని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. సెంట్రల్ మెడికల్ స్టోర్స్(సీఎంఎస్)బలోపేతంపై మంత్రి శుక్రవారం సచివాలయంలో ఉన�