అమ్మకావడం ఆడవాళ్లకు ఓ వరం. ఆ పిలుపు కోసం ఎంత బాధనైనా అనుభవిస్తారు. అయితే సుఖప్రసవం తల్లితోపాటు బిడ్డకూ ఎంతో ఆనందదాయకం. కానీ, ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కాసులే లక్ష్యంగా కడుపుకోతలే అధికమవుతున్నాయి.
నాడు కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు నిరుపేదలకు ఆపన్నహస్తంగా మారాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు కార్పొరేట్కే పరిమితమైన డయాలసిస్ సేవలు.. కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చి�
నల్లకుంటకు చెందిన 40 ఏళ్ల నర్సింహులు జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అదే సమయంలో మూత్రవిసర్జన చేసేందుకు ఆస్పత్రిలోని మరగుదొడ్ల వద్దకు వెళ్లగా దానికి తాళంవేసి ఉంది. చే
గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ధృవ, ప్రణాయ్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించ
వరుస వర్షాలకు తోడు సీజనల్ ముంచుకొస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత వైద్యులను, రోగులను కలవరపెడుతోంది. వాతావరణంలో మార్పులు ఏర్పడటంతో సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో �
ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట
వాళ్లంతా చిన్నపాటి జీతంతో బతుకులీడ్చేవాళ్లు. సామాన్య ప్రజలకు వైద్యమందించే సర్కారు దవాఖానలను శుభ్రపరిచేవారు. ఆ ఆసుపత్రులను కాపుకాసేవారు. కా నీ వారి రెక్కల కష్టం విలువ నెలకు రూ. 11000లు మాత్రమే. ఆ జీతం కూడా ఐద�
జిల్లాలోని పలు జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో అత్యవసర వైద్యం అందక పలువురి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. హైవేలపై ప్రభుత్వ దవాఖానలున్నా సరైన సౌకర్యాల్లేవని.. డాక్టర్లు అందుబాటులో లేరని చెప్పి ఉ
సర్కార్ దవాఖానల్లో చేరే రోగి సంరక్షణలో ప్రధాన పాత్ర పోషించే రెగ్యులర్ డైటీషియన్లు లేకపోవడం మూలానా పోషకాలు లేని తిండే గతైతోంది. జిల్లా పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో డైట్ ప్లాన్ క్రమపద్ధతిలో అమలు �
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న శ్రీ విద్య(23) పౌష్టికాహార లోపం కారణంగా మహిళా దినోత్సవం రోజే మరణించింది. ప్రసవ సమయంలో ఆసుపత్రిలో చేరిన మహిళ..
ఆరోగ్య తెలంగాణగా పదేళ్లు వర్ధిల్లిన రాష్ట్రం నేడు అనారోగ్యానికి గురవుతోంది. వైద్యుల కొరత వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం సామాన్యులకు దూరమవుతోంది. బీఆర్ఎస్ పాలనలో ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా
దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ వైద్యులున్నరు.. నాడీ పట్టిన వెంటనే రోగ నిర్ధారణ చేయగల ధీశాలులుగా పేరు గడించారు.. అయితేనేం..! వారందరికీ చేతి నిండా పనిలేదు. వైద్య సేవలనగానే సిద్ధం అంటూ ముందడుగు వేసే నర్సింగ్�