కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మల్కాజిగిరి ఎంపీ, జిల్ల�
వివిధ అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యమూ కలిగించొద్దని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ కళావతిబాయి ఆదేశించారు. వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అ
మెరుగైన వైద్య సేవలందించి, వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలో జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వైద్య, మహిళా �
ప్రభుత్వ దవాఖానల్లో కృత్రిమ మందుల కొరత సృష్టిస్తే చర్య లు తప్పవని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. సెంట్రల్ మెడికల్ స్టోర్స్(సీఎంఎస్)బలోపేతంపై మంత్రి శుక్రవారం సచివాలయంలో ఉన�
జలుబు సంబంధిత సమస్యల కోసం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఇచ్చే సీపీఎం మాత్రలకు ప్రత్యామ్నాయంగా సెట్రిజిన్ మాత్రలు ఇస్తున్నట్లు రాజేంద్రనగర్ సీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ దుర్గలత తెలిపారు. వీవీపీ పర
గ్రేటర్లోని పలు ప్రభుత్వ దవాఖానల్లో మందులు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్లో దాదాపు 30 నుంచి 40 శాతం మందులను బయట తీసుకోవాలంటూ ఆయా దవాఖానల్లోని ఫార్మసీ సిబ్బంది చెప్�
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వన్నంగా తయారైంది. సూది ఉంటే మందు ఉండదు, మందు ఉంటే సూది ఉండదు. సూది, మందు ఉంటే వైద్యుడు ఉండడు అన్నచందంగా మారిపోయింది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగువెలిగిన గవర్న�
గాంధీ దవాఖానలో వసతుల లేమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు కనీసం కనీసం మంచినీళ్లు కూడా అందించడం లేదంటూ ఫైరయ్యారు.
పది నెలల కిందటి దాకా పచ్చని చెట్లతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు బోసిపోతున్నాయి. అనారోగ్యంతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం లేక వి�
ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ పనిచేస్తున్నదని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం మెదక్లోని పిల్లికోటాల్ ప�
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందించడానికి కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు.
రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం పార్టీ తరఫున నియమించిన త్రిసభ్య కమిటీతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశమయ్యారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవల
కోల్కతాలో రెసిడెంట్ డాక్టర్పై హత్యాచారం ఘటనకు నిరసనగా హైదరాబాద్లోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు బహిష్కరించారు (Boycott). రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు ది�