రాష్ట్రంలో సర్కారు దవాఖానల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజావైద్యంపై ‘మందుల కొరత’ పిడుగులా మారింది.
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వరర్స్ యూనియన్ (ఏఐ�
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె (Junior Doctors Strike) చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయా
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ముగింపు వేడుకల్లో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చించడంతో పాటు సామాజి�
Harish Rao | ప్రభుత్వ ఆస్పత్రులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆస్పత్రి క్యాంటీన్లకు బిల్లులను చెల్లించకుండా పెండింగ్లో ఉంచిందని తెలిపారు. రూ.20 కోట్ల బిల్లులు చెల్లించకప
ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొర త ఉండొద్దని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించిన ట్టు తెలిసింది. అత్యవసర ఔషధాల నిల్వపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేసినట్టు సమాచారం.
ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కడా మందుల కొరత లేదని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. నమస్తే తెలంగాణలో శుక్రవారం ప్రచురితమైన ‘మందుల్లేవు - నిధుల కోత, ఔషధాల కొరత’ వార్తపై స్పందించింది.
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు ప్రభుత్వ దవాఖానలకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్ (ఎన్క్యూఏఎస్) సర్టిఫికెట్ వరించింది. నిరుడు డిసెంబర్ 29, 30 తేదీల్లో నేషనల్�
సర్కార్ దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వీముల వీరేశం అన్నారు. మండలంలోని ముత్యాలమ్మగూడెం, పరడ, ఈదులూరు,
మాతాశిశుల ఆరోగ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించి కాన్పుల సంఖ్యనూ పెంచింది. మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడ బిడ్డ జన్మిస్తే ర�
చిన్నారులకు పుట్టినప్పటి నుంచి 10ఏండ్ల వయస్సు వరకు ఇచ్చే రెగ్యులర్ టీకాలు వారి ఆరోగ్య రక్షణకు ఎంతగానో తోడ్పడతాయంటున్నారు వైద్యనిపుణులు. ముఖ్యంగా చిన్నపిల్లలకు అంటు వ్యాధులు, ఇతర భయంకర వ్యాధులు రాకుండ�