తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ముగింపు వేడుకల్లో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చించడంతో పాటు సామాజి�
Harish Rao | ప్రభుత్వ ఆస్పత్రులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆస్పత్రి క్యాంటీన్లకు బిల్లులను చెల్లించకుండా పెండింగ్లో ఉంచిందని తెలిపారు. రూ.20 కోట్ల బిల్లులు చెల్లించకప
ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొర త ఉండొద్దని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించిన ట్టు తెలిసింది. అత్యవసర ఔషధాల నిల్వపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేసినట్టు సమాచారం.
ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కడా మందుల కొరత లేదని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. నమస్తే తెలంగాణలో శుక్రవారం ప్రచురితమైన ‘మందుల్లేవు - నిధుల కోత, ఔషధాల కొరత’ వార్తపై స్పందించింది.
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు ప్రభుత్వ దవాఖానలకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్ (ఎన్క్యూఏఎస్) సర్టిఫికెట్ వరించింది. నిరుడు డిసెంబర్ 29, 30 తేదీల్లో నేషనల్�
సర్కార్ దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వీముల వీరేశం అన్నారు. మండలంలోని ముత్యాలమ్మగూడెం, పరడ, ఈదులూరు,
మాతాశిశుల ఆరోగ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించి కాన్పుల సంఖ్యనూ పెంచింది. మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడ బిడ్డ జన్మిస్తే ర�
చిన్నారులకు పుట్టినప్పటి నుంచి 10ఏండ్ల వయస్సు వరకు ఇచ్చే రెగ్యులర్ టీకాలు వారి ఆరోగ్య రక్షణకు ఎంతగానో తోడ్పడతాయంటున్నారు వైద్యనిపుణులు. ముఖ్యంగా చిన్నపిల్లలకు అంటు వ్యాధులు, ఇతర భయంకర వ్యాధులు రాకుండ�
నగరంలో వారం పది రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, గవద బిల్లలు, చికన్ పాక్స్, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. వీటికి తోడు కొన్ని ప్రాంతాల్లో డెంగీ కేసులు సైతం నమోదవుతున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. తిరుమలాయపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్సీ)ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజ�
సర్కార్ దవాఖానల్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద స్పెషలిస్ట్ వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
భద్రాద్రి జిల్లాలోని సర్కార్ దవాఖానల్లో సమస్యలు ఎక్కడ వేసినా గొంగడి అక్కడే.. అన్న చందంగా తిష్ఠ వేశాయి. ఒక ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తుంటే.. మరో ఆసుపత్రిలో వసతులు అరకొర.